Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయాందోళనకు గురైన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో మంగళవారం అర్థరాత్రి సముద్రగర్భంలో భారీ భూకంపం సంభవించింది, దీనివల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఆస్తి నష్టం, ప్రాణనష్టం గురించి తక్షణ నివేదికలు లేవు. దక్షిణ సుమత్రా ప్రావిన్స్లోని పాగర్ ఆలం నగరానికి దక్షిణంగా 117 కిలోమీటర్ల (72 మైళ్లు) దూరంలో 59 కిలోమీటర్ల (36 మైళ్లు) లోతులో 6.0 తీవ్రతతో భూకంపం కేంద్రీకృతమైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
చాలా మంది నివాసితులు తమ ఇళ్ల నుండి ఎత్తైన ప్రదేశాలకు పరుగులు తీశారని, అయితే సునామీ ప్రమాదం లేదని సందేశాలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇండోనేషియా వాతావరణ శాస్త్రం, క్లైమాటాలజీ, జియోఫిజిక్స్ ఏజెన్సీ భూకంపాన్ని 6.5 తీవ్రతతో సంభవించిందని తెలిపింది.
Also Read
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
Yacht Sinks Off: చూస్తుండగానే సముద్రంలో మునిగిపోయిన భారీ నౌక.. వీడియో వైరల్
ఇండోనేషియా 270 మిలియన్ల జనాభా కలిగిన విస్తారమైన ద్వీపసమూహం. అగ్నిపర్వతాలతో పాటు పలు కారణాల వల్ల భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు, సునామీలు తరచుగా సంభివిస్తూ ఉంటాయి. ఫిబ్రవరిలో పశ్చిమ సుమత్రా ప్రావిన్స్లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల కనీసం 25 మంది మరణించగా.. 460 మందికి పైగా గాయపడ్డారు. జనవరి 2021లో పశ్చిమ సులవేసి ప్రావిన్స్లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 100 మందికి పైగా మరణించగా.. దాదాపు 6,500 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!