Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయాందోళనకు గురైన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో మంగళవారం అర్థరాత్రి సముద్రగర్భంలో భారీ భూకంపం సంభవించింది, దీనివల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఆస్తి నష్టం, ప్రాణనష్టం గురించి తక్షణ నివేదికలు లేవు. దక్షిణ సుమత్రా ప్రావిన్స్లోని పాగర్ ఆలం నగరానికి దక్షిణంగా 117 కిలోమీటర్ల (72 మైళ్లు) దూరంలో 59 కిలోమీటర్ల (36 మైళ్లు) లోతులో 6.0 తీవ్రతతో భూకంపం కేంద్రీకృతమైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
చాలా మంది నివాసితులు తమ ఇళ్ల నుండి ఎత్తైన ప్రదేశాలకు పరుగులు తీశారని, అయితే సునామీ ప్రమాదం లేదని సందేశాలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇండోనేషియా వాతావరణ శాస్త్రం, క్లైమాటాలజీ, జియోఫిజిక్స్ ఏజెన్సీ భూకంపాన్ని 6.5 తీవ్రతతో సంభవించిందని తెలిపింది.
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
Yacht Sinks Off: చూస్తుండగానే సముద్రంలో మునిగిపోయిన భారీ నౌక.. వీడియో వైరల్
ఇండోనేషియా 270 మిలియన్ల జనాభా కలిగిన విస్తారమైన ద్వీపసమూహం. అగ్నిపర్వతాలతో పాటు పలు కారణాల వల్ల భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు, సునామీలు తరచుగా సంభివిస్తూ ఉంటాయి. ఫిబ్రవరిలో పశ్చిమ సుమత్రా ప్రావిన్స్లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల కనీసం 25 మంది మరణించగా.. 460 మందికి పైగా గాయపడ్డారు. జనవరి 2021లో పశ్చిమ సులవేసి ప్రావిన్స్లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 100 మందికి పైగా మరణించగా.. దాదాపు 6,500 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!