తాజా పరిశోధన: కరోనా నుంచి కోలుకున్న వారికి ఆ వ్యాక్సిన్ సింగిల్ డోసు చాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా నుంచి పూర్తిగా కోలుకోవాలి అంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఒక్కటే రక్షణ మార్గం కావడంతో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను వేగంగా అందిస్తున్నారు. కరోనా మహమ్మారికి మొదటగా వ్యాక్సిన్ను తయారు చేసిన దేశం రష్యా. స్పుత్నిక్ వీ పేరుతో వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ వ్యాక్సిన్కు సంబందించి ట్రయల్స్ను బయటకు ఇవ్వకపోవడంతో అనేక దేశాలు స్పుత్నక్ వీ ని ఆమోదించలేదు.
Read: షూటింగ్ ప్రారంభించిన నాగశౌర్య
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
అటు ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా రష్యా వ్యాక్సిన్కు ఆమోదం తెలపలేదు. అయినప్పటికీ అనేక దేశాలు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను వినియోగిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్పై అర్జెంటైనా పరిశోధకులు పరిశోధనలు చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారికి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఒకడోసు ఇస్తే సరిపోతుందని, రెండో డోస్ తీసుకున్నా ఉపయోగం ఉండదని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పరిశోధనలకు సంబందించి పూర్తి వివరాలను సైన్స్ డైరెక్ట్ అనే జర్నల్లో ప్రచురించారు. కరోనా నుంచి కోలుకున్నాక స్పుత్నిక్ వీ సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే 94 శాతం ప్రభావం ఉంటుందని అర్జెంటైనా పరిశోధకులు, ఆరోగ్యశాఖ తెలియజేసింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..