తాలిబన్లకు షాక్: తిరుగుబాటుదారుల దాడిలో 11 మంది మృతి…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బగ్లాన్ ప్రావిన్స్పై పట్టు సాధించేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు పొలిటికల్గా డీల్ కుదుర్చుకుందామని చెబుతూనే సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. నలుగురు చిన్నారులను, ముగ్గురు మహిళలను తాలిబన్లు కాల్చిచంపారు. దీనికి ప్రతీకారంగా తిరుగుబాటుదారులు తాలిబన్లపై విరుకుపడ్డారు. తిరుగుబాటుదారులు జరిపిన కాల్పుల్లో11 మంది తాలిబన్లు మృతిచెందారు. తాలిబన్ కమాండర్తో సహా ఏడుగురు తాలిబన్లను తిరుగుబాటుదారులు బంధించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఎలాగైనా అరాచకపాలనను పారద్రోలి తిరిగి ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చేందుకు తిరుగుబాటుదారులు పోరాటం చేస్తున్నారు.
Read: తాలిబన్ల కోసం రంగంలోకి దిగిన రష్యా… వారితో చర్చలకు సిద్ధం…
Also Read
- Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
- Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?