Harassment: అబ్బాయిలను వేధించినందుకు 690ఏళ్ల జైలు శిక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US: వేధిస్తున్నారంటూ మహిళలు కేసు పెడితే వేధింపుల కేసులో జైలుకు వెళ్లిన పురుషులు ఉన్నారు. బస్టాప్ లో అమ్మాయిలని ఏడిపిస్తూ పోలీసుల చేతికి చిక్కి బడితపూజ చేయించుకున్న అబ్బాయిలు ఉన్నారు. ఆడవారికి అన్యాయం జరిగితే గోల చేసి గగ్గోలుపెట్టే సమాజం పురుషులకి అన్యాయం జరిగితే అసలు పట్టించుకోదు ఎందుకు? అనే ప్రశ్న ప్రతి ఒక్క అబ్బాయికి వచ్చే ఉంటుంది. అయితే తాజాగా ఓ వార్త వెలుగు చూసింది. 16 మంది అబ్బాయిల్ని వేధించినందుకు ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది అది కూడా ఒకటో రెండో సంవత్సరాలు కాదు. ఏకంగా 690 సంవత్సరాలు. ఈ విచిత్ర ఘటన USలో చోటు చేసుకుంది.
Read also:Elon Musk: ఫలించని ఎలాన్ మస్క్ నిర్ణయాలు.. రోజురోజుకు క్షీణిస్తున్న ట్విటర్ ఆదాయం
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
వివరాలలోకి వెళ్తే.. దక్షిణ కాలిఫోర్నియాలో చాల మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని చూసుకునేందుకు మాథ్యూ జక్ర్జెవ్స్కీ అనే వ్యక్తిని ఆయాగా నిర్మించంచారు. తమ పిల్లను ఓ సంరక్షకుని నీడలో పెంచుతున్నాం అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ ఓ రాక్షసుడి చేతిలో పిల్లలని పెడుతున్నాం అని తెలుసుకోలేక పోయారు. తల్లిదండ్రులు అతన్ని విశ్వసించారు. ఇదే అదునుగా అతను మైనర్ అబ్బాయిలని వేధించడం ప్రారంభించారు 16 సంవత్సరాలు మరియు అంతకంటే తక్కువ వయసున్న అబ్బాయిలకి అస్లీల వీడియోలు చూపించడం.. వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం చేశారు. పిల్లలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకి చెప్పగా.. తల్లిదండ్రులు అతని పైన కేసుపెట్టారు. ఈ కేసులో ఆ ఆయాని నిందితుడుగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అతనికి 690 ఏళ్ల యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. కాగా మొత్తం 34 కేసుల్లో అతను నిందితుడుగా ఉన్నాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?