బంగారం ధరలు గంట గంటకు మారుతుంటాయి.. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతు వస్తున్నాయి.. నేడు మార్కెట్ లో మళ్లీ ఉపందుకున్నాయి.. మరోసారి పెరుగుదల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర పెరిగింది.. ధరలు పెరిగిన కొనుగోళ్లు మాత్రం తగ్గట్లేదు. ఆదివారం దేశంలో అన్ని నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. తులం 22 క్యారెట్స్ గోల్డ్పై రూ. 200 పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 210 పెరుగుదల కనిపించింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 54,950కి చేరింది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,160కి చేరింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం ధరలను ఒక్కసారి చూద్దాం..
#. ముంబైలో 22 క్యారెట్స్ ధర రూ. రూ. 55,400, 24 క్యారెట్ల ధర రూ. 60,440వద్ద ఉంది.
#. ఢిల్లీలో 22 క్యారెట్స్ ధర రూ. 55,550, 24 క్యారెట్ల ధర రూ. 60,570గా ఉంది.
#. చెన్నైలో 22 క్యారెట్స్ ధర రూ. 55,550, 24 క్యారెట్స్ రూ. 60,600గా ఉంది.
#. ఇక బెంగళూరులో 22 క్యారెట్స్ ధర రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,160.
#. హైదరాబాద్లో 22 క్యారెట్స్ ధర రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,160గా ఉంది.
#. విజయవాడలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,150 కాగా 24 క్యారెట్స్ రూ. 60,160గా ఉంది.
#. విశాఖలో 22 క్యారెట్స్ ధర రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,160 వద్ద ఉంది..
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం దారిలోనే సాగుతోంది. దేశవ్యాప్తంగా వెండి ధరలోనూ మార్పులు కనిపించాయి. అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది.. ప్రధాన నగరాల్లో కిలో ధర..
#. ఢిల్లీలో రూ. 75,100
#. ముంబైలో రూ. 75,100
#. బెంగళూరులో రూ. 74,500గా ఉంది.
#. హైదరాబాద్లో కిలో వెండి రూ. 78,500గా ఉంది.
ఆదివారం మార్కెట్ లో ధాలు భారీగా పెరిగాయి.. మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..