Enquiry: ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ లపై కొనసాగుతున్న విచారణ
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకెట్లను
- విచారించిన చింతా ప్రభాకర్ అడ్వకేట్లు
- గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్లను
- క్రాస్ ఎగ్జామ్ చేయనున్న బీఆర్ఎస్ అడ్వకేట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ లపై ఇవాళ విచారణ కొనసాగుతోంది. ఈ నెల ఒకటో తేదీన జరగాల్సిన ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ఈ రోజుకు వాయిదా పడింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకెట్ల ను క్రాస్ ఎగ్జామ్ చేశారు చింతా ప్రభాకర్ అడ్వకెట్లు. అనంతరం గూడెం మహిపాల్ రెడ్డి పై అనర్హత వేటు వేయాలని MLA చింతా ప్రభాకర్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామ్ చేయనున్నారు బీఆర్ ఎస్ అడ్వకేట్లు.
Read Also: Hyderabad: దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశృతి.. పల్టీ కొట్టిన క్రేన్…
Also Read
- Uttam Kumar Reddy: ఖరీఫ్ కు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ
- Congress Mega Rally: ‘ఓట్ చోరీ’ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. హాజరుకానున్న ప్రముఖ నేతలు
- Raja Singh: టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డ తెలంగాణ ఎమ్మెల్యే
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
పార్టీ పిరాయింపు ఆరోపణలతో భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్యేలలో నలుగురుపై అనర్హత వేటు వేసింది. పిటిషన్లపై బుధవారం విచారణ కొనసాగుతుంది. ఉదయం విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్లు చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వరి రెడ్డి, ఇతరుల తరపున న్యాయవాదులు ఎమ్మెల్యేలు టి. ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్యల వాదనలు వినిపించారు. సాయంత్రం వరకు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింది. బుధవారం నాడు మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిల వాదనలు న్యాయవాదులు వినలేకపోయారు. స్పీకర్ జి. ప్రసాద్ కుమార్ సమక్షంలో విచారణ వీరి విచారణ శనివారానికి వాయిదా వేశారు..
Read Also:Hyderabad: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ కసరత్తు..
పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఇద్దరు శాసనసభ్యుల వాదనలు వింటారు. మొదటి దశ విచారణ పూర్తయిన తర్వాత స్పీకర్ మరో నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు కూడా నోటీసులు అందజేశారు.నోటీసులకు స్పందించకపోతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!