ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ లపై ఇవాళ విచారణ కొనసాగుతోంది. ఈ నెల ఒకటో తేదీన జరగాల్సిన ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ఈ రోజుకు వాయిదా పడింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకెట్ల ను క్రాస్ ఎగ్జామ్ చేశారు చింతా ప్రభాకర్ అడ్వకెట్లు. అనంతరం గూడెం మహిపాల్ రెడ్డి పై అనర్హత వేటు వేయాలని MLA చింతా ప్రభాకర్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం గద్వాల ఎమ్మెల్యే…