పిక్నిక్ కి వెళ్లిన రెండు కుటుంబాలు .. అర్ధరాత్రి వారి అరుపులతో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మృత్యువు ఎవరిని ఎప్పుడు తీసుకెళ్తుందో ఎవరం చెప్పలేము.. వారు చిన్నా, పెద్దా అనే తేడా కూడా ఉండదు. అప్పటివరకు సంతోషంగా ఉన్న కుటుంబాలు.. ఈ చీకు చింత లేకుండా అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు. భార్య పిల్లలతో మరువలేని క్షణాలను పోగుచేసుకున్న ఆ ఇద్దరికీ రెప్పపాటు కాలంలో మృత్యువు పరిచయం అయ్యింది. కుటుంబం చూస్తూ ఉండగానే వారు మృత్యుఒడికి చేరుకున్నారు. ఆ రెండు కుటుంబాలలో పిక్నిక్ విషాదాన్ని నింపింది. ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది
వివరాల్లోకి వెళితే.. దంతేవాడలోని కిరండోల్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ)లో ప్రదీప్ దత్తా(50), సంజయ్ రాయ్(45) విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు మంచి స్నేహితులు. సెలవు దొరికినప్పుడల్లా ఇరు కుటుంబాలు పిక్నిక్ కి వెళ్తూఉంటాయి. ఎప్పటిలానే ఆదివారం కూడా రెండు కుటుంబాలు బర్సూత్ సాత్ థార్లో పిక్నిక్ చేసుకునేందుకు వెళ్లారు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్ చేశారు.
Also Read
- China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
భోజనాల తర్వాత పిల్లతో కలిసి ఇద్దరు నదిఒడ్డున ఆడుకుంటున్నారు. ఇంతలోనే మృత్యువు ఆలా రొప్పంలో వచ్చింది. ఆ పెద్ద అలకు ప్రదీప్ దత్తా, సంజయ్ రాయ్లు పట్టుతప్పి నీటిలో పడిపోయారు. కుటుంబ సభ్యులు చూస్తూ ఉండగానే వారిద్దరూ నదిలో కొట్టుకుపోయారు. ఎవరైనా ఉంటే కాపాడాలని కుటుంబ సభ్యులు అరిచిన అరుపులు వృధా అయ్యాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వచ్చి 14 గంటల శ్రమించి మృతదేహాలను కనుగొన్నారు.ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.
తాజావార్తలు
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!