వీళ్లు మనుషులేనా? బాలికపై అత్యాచారం చేసిన తండ్రీకొడుకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని పానిపట్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ బాలికపై పొరుగింట్లో ఉంటున్న తండ్రీకొడుకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… పానిపట్లోని మోడల్ కాలనీలో నివసిస్తున్న బాలిక ఇంటి పక్కనే అజయ్ అనే యువకుడి ఇల్లు ఉంది. దీంతో అజయ్ తరచూ బాలికను ప్రేమిస్తున్నాని వెంటపడుతున్నాడు. కొన్నాళ్లకు అతడి మాయమాటలను నమ్మిన బాలిక అజయ్తో ప్రేమలో పడింది. ఈ నేపథ్యంలో ఓ రోజు అజయ్ బాలికను తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ సయయంలో అజయ్ తండ్రి సదర్, అజయ్ సోదరుడు అర్జున్ మత్తుమందు కలిపిన సిగరెట్ తాగాలని బాలికను బలవంతం చేశారు. అనంతరం బాలికపై తండ్రీకొడుకులు వరుసగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Read Also: ఛత్రినాక పేలుడు కేసులో కొత్త ట్విస్ట్
Also Read
రెండు నెలల పాటు తమ ఇంట్లోనే బంధీగా ఉంచుకుని ఆ బాలికపై కామవాంఛ తీర్చుకున్నారు. ఈ క్రమంలో వాళ్లు బాలికను డ్రగ్స్కు బానిసరాలుగా చేశారు. అయితే తొలుత బాలిక అదృశ్యమైందని భావించిన ఆమె తల్లిదండ్రులు… మానవ మృగాల నుంచి తప్పించుకుని వచ్చిన బాలికను చూసి ఆశ్చర్యపోయారు. బాలిక తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి తల్లి ఆరోపించింది. దీంతో సీఎం నివాసానికి వెళ్లగా.. తక్షణమే అప్రమత్తమైన పోలీసులు వెంటనే నిందితులపై కేసు నమోదు చేసి అజయ్, సదర్, అర్జున్లను అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!