Nalgonda: అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగు రోజుల క్రితం అదృశ్యమై వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం రసూల్ గూడలో గత నెల 31న రాజశేఖర్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అయితే ఆయనను దారణంగా హత్య చేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. రాజశేఖర్ మృతదేహాన్ని ఆయన పొలానికి సమీపంలోనే నిందితుడు పూడ్చిపెట్టారు. మృతదేహాన్ని వెలికి తీసి సంఘటన స్థలంలోనే డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. నల్గొండ డీఎస్పీ, స్థానిక ఎమ్మార్వో ఇద్దరు డాక్టర్ల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. అదృశ్యం అయిన రోజే రాజశేఖర్ దారుణహత్యకు గురయ్యారని పోలీసులు నిర్థారించారు.
వివరాల్లోకి వెళ్తే నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన రాజశేఖర్ను అతని స్నేహితుడు వెంకన్ననే దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం అని పోలీసులు భావిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే రాజశేఖర్ని నందికొండ వెంకన్న హత్య చేశాడు. తాటిముంజలు నరికే కత్తితో మెడపై వెనక నుంచి నరికి రాజశేఖర్ను హత్య చేశాడు. హత్య అనంతరం తన వ్యవసాయం పొలం సమీపంలోని వాగులో రాజశేఖర్ డెడ్ బాడీని పాతి పెట్టాడు. కుటుంబ సభ్యులను తప్పదోవ పట్టించేందుకు రాజశేఖర్ బైక్, చెప్పులను ఉదయసముద్రం రిజర్వాయర్ సమీపంలో నిందితుడు వదిలివెళ్లాడు. కాగా తనకు ఏం తెలియనుట్లుగా రెండు రోజుల పాటు కుటుంబసభ్యులతో కలిసి రాజశేఖర్ కోసం వెతికాడు నిందితుడు వెంకన్న. తాటి ముంజుల వేసే బస్తాలో డెడ్ బాడీని పెట్టి నిందితుడు పూడ్చిపెట్టాడు. విచారణలో తాజాగా రాజశేఖర్ హత్యగా తేలింది.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!