Crime: రూ. 30,000 ఇవ్వని సోదరుడు.. వదినతో సహా మూడు నెలల శిశువు హత్య..
- ఘజియాబాద్లో దారుణం..
- వదినతో సహా మూడు నెలల చిన్నారి హత్య..
- తన అన్న రూ. 30,000 ఇవ్వకుండా చేసిందని పగ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో దారుణం జరిగింది. తన వదినతో జరిగిన పాత గొడవను మనుసులో ఉంచకుని ఓ వ్యక్తి దారుణం హత్యలకు పాల్పడ్డారు. వదినతో పాటు ఆమె మూడు నెలల కుమార్తెని గొంతు నులిమి చంపేశాడు. ఈ జంట హత్యలో నిందితుడు 23 ఏళ్ల జీషాన్ని పోలీసులు అరెస్ట్ చేరవారు. జీషాన్ రెండు నెలల క్రితం తన కజిన్ సోదరుడు తనపై దాడి చేయడాన్ని అవమానంగా భావించిన జీషాన్ వదినపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. దీంతో పాటు పని కోసం తన సోదరుడిని రూ. 30,000 అడిగితే ఇవ్వకపోవడం, ఇందుకు తన వదినే కారణమనే అనుమానాన్ని పెంచుకున్నాడు.
Read Also: Raja Singh: రోడ్డుపై నమాజ్ చేస్తే, హనుమాన్ చాలీసా.. రాజా సింగ్ సంచలనం..
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
అయితే, ఈ హత్యల్ని చూసిన మృతురాలి మరో కుమార్తె అక్కడ నుంచి పారిపోవడంతో దాడి నుంచి బయటపడిందని పోలీసులు చెప్పారు. మృతురాలు షాహీద్ పర్వీన్(34), ఆమె కుమార్తె ఆఫియాగా గుర్తించారు. ఘజియాబాద్ రూరల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సురేంద్రనాథ్ త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం.. వేవ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బమ్హేటా గ్రామంలో సోమవారం ఈ హత్యలు జరిగాయి.
జిషాన్, షాహీన్ని తన ఇద్దరు పిల్లల ముందే దుపట్టాతో గొంతు నులిమినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఆఫియాను తన చేతులతో గొంతు నులిమి చంపారు. ఆ సమయంలో మూడున్నరేళ్ల అన్భియా ఏడుస్తూ భయపడి అక్కడ నుంచి పారిపోయింది. ఒక వేళ ఆమె అక్కడే ఉంటే నిందితుడు అతడిని చంపేసేవాడని డీసీసీ చెప్పారు. రెండు నెలల క్రితం.. బీహార్లో జీషాన్ కుటుంబం ఇంటి నిర్మాణంపై వివాదంలో షహీన్ కజిన్ సోదరుడు అఫ్రోజ్ అవమానించారు. అతడి కాలర్ పట్టుకుని లాగడంతో పగ పెంచుకున్నారు. అయితే, దుబాయ్ వెళ్లాలనుకుంటున్న జీషాన్కి తన సోదరుడు బుర్హాన్ రూ.30,000 ఇవ్వకుండా వదిన షహీన్ అడ్డుకుండని అనుమానం పెంచుకున్నాడు. నేరం చేసిన తర్వాత జీషాన్ నోయిడాకు పారిపోయాడు. మహిళ సెల్ఫోన్ లాక్కుని బుర్హాన్కి ఫోన్ చేసి చంపుతానని బెదిరించాడు. నిందితుడు మంగళవారం ఘజియాబాద్కి తిరిగి వస్తుండగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!