Crime: 15 ఏళ్లుగా వివాహేతర సంబంధం.. మహిళా కానిస్టేబుల్ హత్య..
- 15 ఏళ్లుగా వివాహేతర సంబంధం..
- మహిళా కానిస్టేబుల్ హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: 15 ఏళ్లుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం మహిళా కానిస్టేబుల్ హత్యకు దారితీసింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంతో చోటు చేసుకుంది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ మంగళవారం సిబ్బంది క్వార్టర్స్లో మృతి చెంది కనిపించింది. ఆమె మృతదేహం నగ్న స్థితిలో లభించింది. ఈ సంఘటన పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. అయితే, కొన్ని గంటల్లోనే పోలీసులు సాంకేతిక నిఘా ఉపయోగించి అమ్రేలికి చెందిన మోహాన్ పార్ఘిని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.
Read Also: Bareilly violence: “ఐ లవ్ ముహమ్మద్” అల్లర్లకు ముందుగానే ప్లాన్..
Also Read
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
దర్యాప్తులో మహిళా కానిస్టేబుల్కు నిందితుడికి 2012లో కాలేజీ రోజుల నుంచి సంబంధం ఉన్నట్లు తేలింది. ఇరువురు ప్రేమించుకున్నారు, కానీ 2015లో మోహన్కు మరో మహిళతో వివాహం జరిగింది. కొన్ని రోజుల తర్వాత మహిళా కానిస్టేబుల్, నిందితుడు మోహన్ తిరిగి కలుసుకున్నారు. వీరిద్దరు తమ అక్రమ సంబంధాన్ని కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నారు.
మృతురాలు తన అన్న, వదినలతో కలసి ఉంటోంది. రెండు రోజలు క్రితం వీరిద్దరు గ్రామానికి వెళ్లడంతో ఆమె ఒంటరిగా ఉంది. ఈ సమయంలోనే మోహన్ను కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వివాహం విషయంలో ఈ జంట మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. తాను వివాహితుడైనప్పటికీ పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేవడంతోనే గొంతుకోసి చంపినట్లు మోహన్ అంగీకరించాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..