Crime: 15 ఏళ్లుగా వివాహేతర సంబంధం.. మహిళా కానిస్టేబుల్ హత్య..
- 15 ఏళ్లుగా వివాహేతర సంబంధం..
- మహిళా కానిస్టేబుల్ హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: 15 ఏళ్లుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం మహిళా కానిస్టేబుల్ హత్యకు దారితీసింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంతో చోటు చేసుకుంది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ మంగళవారం సిబ్బంది క్వార్టర్స్లో మృతి చెంది కనిపించింది. ఆమె మృతదేహం నగ్న స్థితిలో లభించింది. ఈ సంఘటన పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. అయితే, కొన్ని గంటల్లోనే పోలీసులు సాంకేతిక నిఘా ఉపయోగించి అమ్రేలికి చెందిన మోహాన్ పార్ఘిని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.
Read Also: Bareilly violence: “ఐ లవ్ ముహమ్మద్” అల్లర్లకు ముందుగానే ప్లాన్..
Also Read
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
దర్యాప్తులో మహిళా కానిస్టేబుల్కు నిందితుడికి 2012లో కాలేజీ రోజుల నుంచి సంబంధం ఉన్నట్లు తేలింది. ఇరువురు ప్రేమించుకున్నారు, కానీ 2015లో మోహన్కు మరో మహిళతో వివాహం జరిగింది. కొన్ని రోజుల తర్వాత మహిళా కానిస్టేబుల్, నిందితుడు మోహన్ తిరిగి కలుసుకున్నారు. వీరిద్దరు తమ అక్రమ సంబంధాన్ని కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నారు.
మృతురాలు తన అన్న, వదినలతో కలసి ఉంటోంది. రెండు రోజలు క్రితం వీరిద్దరు గ్రామానికి వెళ్లడంతో ఆమె ఒంటరిగా ఉంది. ఈ సమయంలోనే మోహన్ను కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వివాహం విషయంలో ఈ జంట మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. తాను వివాహితుడైనప్పటికీ పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేవడంతోనే గొంతుకోసి చంపినట్లు మోహన్ అంగీకరించాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!