Chitradurga murder case: డెత్ మిస్టరీ.. చిత్రదుర్గ్లో గండికోట తరహా కేసు
- గోనూరు శివారులోని పొలంలోకి తీసుకు వెళ్లి హత్య
- మృతదేహాన్ని తగలబెట్టిన దుండగులు
- సగం కాలిన డెడ్ బాడీ చూసి స్థానికుల ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chitradurga murder case: కడప జిల్లా గండికోటలో యువతి మృతిపై మిస్టరీ వీడనేలేదు. మళ్లీ అదే తరహాలో అనంతపురం జిల్లా చిత్రదుర్గ్లో మరో యువతి అదే స్థితిలో మృతి చెందింది. ఈ మిస్టరీ డెత్ వెనక ఎవరు ఉన్నారు? ఆమెను హత్య చేసింది ఎవరు? అసలు హత్యకు కారణాలేంటి అనే వాటిపై పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు వర్షిత. ఆమె స్వస్థలం కర్ణాటకలోని హిరియూరు ప్రాంతం కోవేరహట్టి. ఈ అమ్మాయి ఏపీలోని చిత్రదుర్గ్లో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. హస్టల్లో ఉంటో రోజూ కాలేజీకి వెళ్లి వస్తోంది..
READ ALSO: Young Woman Suicide: పెళ్లి చేసుకుంటానన్నాడు.. అంతా బాగుంది అనుకునే టైమ్లో..
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
పూర్తిగా కాలని మృతదేహం..
కానీ ఈ అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గోనూరు శివారులోని పొలంలోకి తీసుకు వెళ్లి చంపేసినట్లు తెలుస్తోంది. అక్కడే మృతదేహాన్ని కూడా తగలబెట్టారు. కానీ అదే సమయంలో వర్షం పడడంతో మృతదేహం పూర్తి కాలలేదు. సగం కాలిపోయిన డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు.
చేతిపై ఉన్న టాటూ ఆధారంగా వర్షితగా గుర్తింపు
యువతి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా వర్షితగా గుర్తించారు. అంతే కాదు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పలు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. అందులో ఓ యువకుడితో ఆమె వెళ్లినట్లు గుర్తించారు. అతన్ని అనుమానితునిగా తీసుకు వచ్చారు. అతని పేరు చేతన్ కుమార్ అని చెబుతున్నారు. వర్షిత మృతితో ఆమె చదువుతున్న డిగ్రీ కాలేజీలో కలకలం రేగింది. ఆమెను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. క్లాసులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. దీంతో ఈ కేసులో తీవ్రత మరింత పెరిగింది. వర్షితకు శత్రువులు ఎవరూ లేరని ఆమె తల్లి చెబుతోంది.. మరోవైపు ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. అమ్మాయిలను కాలేజీకి పంపాలంటేనే భయమేస్తోందంటున్నారు పేరెంట్స్. యువతులకు ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని చెబుతున్నారు. వర్షితను అంత దారుణంగా ఎవరు చంపారో.. వారిని కనిపెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
READ ALSO: Hyderabad family suicide: చిన్నారిని చంపి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా?
తాజావార్తలు
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..