Uttarpradesh: భీమ్ ఆర్మీ కార్యకర్త ఆత్మహత్య.. పోలీసులే వేధింపులతోనే…
- సబ్-ఇన్స్పెక్టర్ 75,000 డిమాండ్ చేశారని ఆరోపణ
- క్రిమినల్ అభియోగాల కింద కేసులు పెడతామని బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో, ఒక కార్మికుడు, భీమ్ ఆర్మీ కార్యకర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులు అతనిపై వేధింపులకు పాల్పడ్డారని సమాచారం. స్టేషన్ హౌస్ ఆఫీసర్, సబ్-ఇన్స్పెక్టర్ ₹75,000 డిమాండ్ చేశారని ..డబ్బు చెల్లించకపోతే అతనిపై తీవ్రమైన క్రిమినల్ అభియోగాల కింద కేసులు నమోదు చేస్తామని బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బారాబంకిలోని జైద్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో అశోక్ కుమార్ అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటన అక్టోబర్ 1, 2025 రాత్రి జరిగింది. పోలీసుల వేధింపులతో విసిగిపోయిన అశోక్ కుమార్ తన గ్రామం మౌత్రి వెలుపల ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు..ఈ పోలీసు వేధింపుల కేసు సెప్టెంబర్ 25, 2025న ప్రారంభమైంది, అశోక్ తన తోటి గ్రామస్థుడైన రాముతో ఆర్థిక లావాదేవీ విషయంలో వివాదంలో చిక్కుకున్నాడు. స్టేషన్ ఇన్ఛార్జ్ , సబ్-ఇన్స్పెక్టర్ ₹75,000 ఇవ్వాలని డిమాండ్ చేశారని అశోక్ కుటుంబం ఆరోపించింది.
Also Read
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. రాము పోలీసులతో కుమ్మక్కై అశోక్ పై తప్పుడు కేసు పెట్టారని చెప్పారు. పోలీసులు తనను..తన తండ్రిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి, వారిపై దాడి చేసి, పదే పదే 75,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని అశోక్ కుమారుడు రవి కుమార్ పేర్కొన్నాడు. జైద్పూర్ పోలీస్ . ఈ కేసులో తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబం విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!