Sleeping in Office: బంపర్ ఆఫర్.. ఆఫీసులో రోజూ అరగంట నిద్రపోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా కొంతమంది ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోతూ ఉంటారు. ఒక్కోసారి నిద్ర కారణంగా బాస్ల చేత చీవాట్లు కూడా తినాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్కింగ్ అవర్స్లో ఉద్యోగులు నిద్రపోవడాన్ని ఏ కంపెనీలు అంగీకరించవు. అయితే విదేశాల్లో కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులు నిద్రపోవడాన్ని అనుమతిస్తాయి. ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతిని మన దేశంలోని పలు కంపెనీలు కూడా ఆచరణలోకి తేవడం ప్రారంభించాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోవచ్చని ప్రకటన చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. వేక్ఫిట్ సొల్యూషన్స్ అనే సంస్థ తమ ఉద్యోగులకు తగినంత విశ్రాంతి అవసరమని భావించి ఆఫీసులో నిద్రపోయేందుకు అనుమతి ఇస్తూ ఓ సర్క్యులర్ విడుదల చేసింది. ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది ప్రాజెక్టులకు అనుగుణంగా విదేశాల్లో పనిచేసే ఉద్యోగులకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది.. తద్వారా నిద్రకు దూరం అవుతారని సదరు కంపెనీ తెలిపింది. దీంతో ఉద్యోగులకు పగటి నిద్ర విషయంలో ఇన్నాళ్లు న్యాయం చేయలేకపోయామని అభిప్రాయపడింది. ఈ అంశాన్ని ఇప్పుడు సీరియస్గా తీసుకుని ఉద్యోగులు రోజూ అరగంట పాటు ఆఫీసులో నిద్రపోయే అవకాశాన్ని కల్పిస్తు్న్నట్లు వివరించింది.
Also Read
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
నిద్రమత్తులో ఉండే ఉద్యోగులు సరిగ్గా పనిచేయలేరని.. అప్పుడు పనిప్రభావం ప్రాజెక్టుపై పడుతుందని వేక్ఫిట్ సొల్యూషన్స్ సంస్థ తెలిపింది. అదే కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే మిగతా వర్కింగ్ అవర్స్లో ఉద్యోగులు బాగా పని చేస్తారని అభిప్రాయం వ్యక్తం చేసింది. అటు నాసా అధ్యయన ప్రకారం వర్కింగ్ అవర్స్లో ఉద్యోగులు 26 నిమిషాల పాటు నిద్రిస్తే 33 శాతం వారి పనితీరు మెరుగైందని స్పష్టమైంది.
Andhra Pradesh: ఈ ఆర్టీసీ డ్రైవర్ ఆలోచనకు సలాం కొట్టాల్సిందే..!!
తాజావార్తలు
-
Budda Parakalu Pulusu: తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసు.. ఈ ఒక్క టిప్ పాటిస్తే రుచి పీక్స్!
-
Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్కు సమంత బంపర్ ఆఫర్!
-
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!