Microsoft Layoffs 2025: లేఆఫ్స్ కి సిద్ధమవుతున్న టెక్ దిగ్గజం.. ఈసారి ఏకంగా..
- ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్న మైక్రోసాఫ్ట్..
- ప్రాజెక్ట్ బృందాలలో ఇంజనీర్ల నిష్పత్తిని పెంచడానికే ఈ కోతలు..
- మే నెలలో ఉద్యోగుల తొలగింపు ఉండనుందని టాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft Layoffs 2025: మరోసారి ఉద్యోగులను తొలగించడానికి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రెడీ అవుతుంది. ప్రాజెక్ట్ బృందాలలో ఇంజనీర్ల నిష్పత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగానే ఈ కోతలు విధిస్తున్నట్లు సమాచారం. దీని ప్రభావం వల్ల ప్రధానంగా మిడిల్ మేనేజ్మెంట్, నాన్-టెక్నికల్ ఎంప్లాయిస్ తమ ఉద్యోగం కోల్పోయే ఛాన్స్ ఉంది. మే నెలలో ఈ లేఆఫ్స్ ఉండనుందని టాక్. అయితే ఈ ఎఫెక్ట్ ఎంత మందిపై పడనుందని అనేది ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.
Read Also: Astrology: ఏప్రిల్ 11, శుక్రవారం దినఫలాలు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
అయితే, అమెజాన్, గూగుల్ కంపెనీల బాటలోనే మైక్రోసాఫ్ట్ కూడా నిర్వాహక పాత్రల కంటే సాంకేతిక ప్రతిభకు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ లేఆఫ్స్ చేస్తున్నట్లు సమాచారం. కంపెనీ ఆదాయ, వ్యయాలను సమతుల్యం చేయడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, మైక్రోసాఫ్ట్ సంస్థ గతంలో కూడా.. తక్కువ పని తీరు కనబర్చిన 2,000 మంది ఎంప్లాయిస్ ను తొలగించింది. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలో జరగనున్న ఉద్యోగాల తొలగింపు ప్రభావం కూడా పని తీరు తక్కువగా ఉన్న వారి మీద పడే అవకాశం ఉందని స్పష్టం అవుతుంది. దీనికి సంబంధించిన విషయాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
కాగా, భవిష్యత్ ఆవిష్కరణలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారనుంది. కాబట్టి 2030 నాటికి 10 మిలియన్ల మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధమవుతున్నామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గతంలోనే తెలియజేశారు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఏఐ ఆధిపత్యం పెరిగిపోయింది. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి, తమ ఉద్యోగులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వడానికి దిగ్గజ సంస్థలు రెడీ అవుతున్నాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!