Post Office Scheme:ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే.. వద్దన్నా లక్షల్లో లాభం!
- లాభాలనిచ్చే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్
- ఇన్వెస్ట్ చేస్తే వద్దన్నా లక్షల్లో లాభం!
- ఇందులో రూ. 100 నుంచి, గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బు కావాలనే ఆశ ఎవరికి ఉండదు చెప్పండి. ఎంతున్నా ఇంకా కావాలనిపిస్తుంది. అందుకే డబ్బు సంపాదన కోసం తీవ్రంగా శ్రమిస్తుంటారు. చేతిలో ఉన్న డబ్బును వివిద మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటారు. కాగా ఇన్వెస్ట్ చేసేందుకు అనేక మార్గాలున్నాయి. కానీ, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను అందుకోవాలని భావిస్తుంటారు. ఇలాంటి వారి కోసం పోస్టాఫీస్ సూపర్ స్కీమ్స్ ను అమలు చేస్తున్నది. మరి పోస్టాఫీస్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసి లక్షల్లో లాభాలు అందుకోవాలంటే మతిపోయే స్కీమ్ ఉంది. అదే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్.
ఇందులో ఇన్వెస్ట్ చేస్తే వద్దన్నా లక్షల్లో లాభం అందుకోవచ్చు. ఈ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. ఇందులో పెట్టుబడిపై వడ్డీ రేటు 6.7 శాతం వస్తుంది. మీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో ఖాతాను తెరవవచ్చు. ఇందులో పెట్టుబడిని రూ. 100 నుంచి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీరు చేసే ఇన్వెస్ట్ మెంట్ పై ఆధారపడి ఆదాయం వస్తుంది. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు కలిసి ఈ స్కీంలో పెట్టుబడి పెట్టొచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకంలో మైనర్ పేరు మీద కూడా ఖాతా తెరవవచ్చు. అయితే ఇందులో తల్లిదండ్రులు తమ గుర్తింపు పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read
- Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
- NSE Trading Hours Change: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయం మార్పు.. ఎన్ఎస్ఈ కీలక ప్రకటన!
- Unclaimed Assets Portal: బ్యాంకు ఖాతాలు, బీమా, షేర్లు.. క్లెయిమ్ కాని ఆస్తుల కోసం కేంద్రం కొత్త పోర్టల్..
- SSY: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం వారికి వరం.. రూ.50 లక్షలు పొందొచ్చు!
కాగా ఈ పథకంలో నెలకు రూ. 10 వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ నాటికి రూ. 7 లక్షలు పొందొచ్చు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ప్రతి నెలా రూ. 10 వేలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి లక్ష 20 వేలు అవుతుంది. ఐదు సంవత్సరాలలో మీరు మొత్తం 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు. ఈ మొత్తంపై వడ్డీ రేటు 6.7 చొప్పున రూ. 1 లక్ష 13 వేల 659 వడ్డీ ఆదాయం వస్తుంది. మెచ్యూరిటీ సమయానికి మీరు పెట్టిన పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీ కలుపుకుని మొత్తం ఫండ్ రూ. 7 లక్షల 13 వేల 659 చేతికి అందుతుంది.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..