బంగారం ఎప్పుడూ బంగారమే.. దానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.. బులియన్ మార్కెట్ ను బట్టి ధరలు మాత్రం తగ్గుతూ, పెరుగుతుంది.. నిన్నటి ధరతో పోలిస్తే.. ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.ఇటీవల పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. తాజాగా తగ్గాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,900 లు ఉండగా.. 24క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,890గా ఉంది. తాజాగా బంగారంపై రూ.110 మేర తగ్గింది.. వెండి కూడా బంగారం బాటలోనే నడిచింది.. వెండి కిలో ధర రూ.700 మేర తగ్గి రూ.74,000 లుగా కొనసాగుతోంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం..
*. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,040గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,900, 24 క్యారెట్లు రూ.59,890 గా ఉంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,200, 24 క్యారెట్లు రూ.60,230 ఉంది.
*. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,900 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,890 వద్ద కొనసాగుతుంది..
*. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,900 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,890 ఉంది..
వెండి ధరలు కూడా నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు బాగా తగ్గాయి.. కిలో పై రూ.700 తగ్గింది..ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,000 ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.74,000, చెన్నైలో రూ.77,500, బెంగళూరులో వెండి ధర రూ.73,000 లుగా ఉంది. కేరళలో రూ.77,500, కోల్కతాలో రూ.74,000 ఉంది. హైదరాబాద్లో వెండి కిలో ధర రూ.77,500 గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..