బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి.. నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే..10 గ్రాముల బంగారంపై ఒకే రోజు ఏకంగా రూ. 110 పెరగడం గమనార్హం. దీంతో కొన్ని ప్రాంతాల్లో తులం బంగారం రూ. 60 వేలు దాటేసింది. దేశ వ్యాప్తంగా శనివారం దాదాపు ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. ఓవైపు బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎంత ఉందంటే?
*. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,330గా ఉంది.
*. ముంబయిలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,000 కాగా 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.
*. ఢిల్లీలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,150కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,150గా ఉంది.
*. కోల్కతాలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,000కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.
*. బెంగళూరులో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది..
*. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. శనివారం.. 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,000గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.. అన్ని ప్రాంతాల్లో అదే విధంగా కొనసాగుతుంది..
ఇక వెండి విషయానికొస్తే..బంగారం పెరిగితే.. వెండి ధరల్లో పెద్దగా మార్పు లేదని తెలుస్తుంది.. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500కాగా ముంబయిలో రూ. 74,000 వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,000, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్లో శనివారం కిలో వెండి ధర రూ. 77,500 వద్ద కొనసాగుతోంది.. ఇక రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..