‘Fine’ Apple: ‘యాపిల్’కి జరిమానా. ఏ మోడల్ ఫోన్లూ అమ్మొద్దంటూ ఆ దేశం నిర్మొహమాటంగా ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Fine’ Apple: ‘యాపిల్’ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. ఛార్జర్ లేకుండా ఐఫోన్ అమ్మొద్దని బ్రెజిల్ ప్రభుత్వం యాపిల్ సంస్థను ఆదేశించింది. ఈ మేరకు అఫిషియల్ గెజిట్లో పేర్కొంది. ఫోన్కి ఛార్జర్ అవసరమని తెలిసినప్పటికీ ఆ సంస్థ ఉద్దేశపూర్వకంగానే వినియోగదారులపై వివక్ష చూపినట్లు తప్పుపట్టింది. ఈ తప్పు చేసినందుకు 2.38 మిలియన్ డాలర్ల జరిమానా కూడా విధించింది. ఇక మీదట ఛార్జర్ లేకుండా ఏ ఐఫోన్ మోడల్నీ విక్రయించొద్దని తేల్చిచెప్పింది. ఐఫోన్ 12తోపాటు కొత్త మోడళ్ల సేల్స్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇకపై రూపాయల్లోనే..
Also Read
- E25 Petrol in India: భారత ఇంధన రంగంలో మరో భారీ మార్పు.. E20 తర్వాత E21, E25..
- Adani Aluminium: అదానీ నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు పెద్ద కంపెనీలేనా? ఏకంగా రూ. 1.1 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ సరికొత్త ప్లాన్!
- Microsoft LayOff: మైక్రోసాఫ్ట్లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
- ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులను ఇకపై మన కరెన్సీ రూపాయల్లోనే చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రవేశపెట్టిన సరికొత్త వ్యవస్థను తాము కూడా అమల్లోకి తెచ్చేందుకు టాప్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాయని సమాచారం. ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల నుంచి ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యాతో ఇండియా వాణిజ్యాన్ని పెంచాలనే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవాళ ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసింది.
షాపింగ్ పేజ్.. క్లోజ్!
సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ఇన్స్టాగ్రామ్.. షాపింగ్ పేజీని తొలగించనున్నట్లు తెలుస్తోంది. డైరెక్ట్ యాడ్ రెవెన్యూని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సంస్థ తన స్టాఫ్కి ఇంటర్నల్ మెమోని జారీచేసిందని సమాచారం. ఈ పరిణామంతో కంపెనీ ప్రాధాన్యతలు మారాయని ఇన్స్టాగ్రామ్ వెల్లడించింది. యూజర్లు మరింత ఈజీగా షాపింగ్ చేసేలా మార్పులు చేర్పులు చేస్తున్నామని చెబుతోంది. ఫీడ్, స్టోరీస్, రీల్స్ మరియు లైవ్ షాపింగ్, డ్రాప్స్ వంటి ఇన్నోవేషన్స్ ద్వారా సబ్స్క్రయిబర్లు వివిధ ఉత్పత్తులను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.
తాజావార్తలు
-
Syria: సిరియా పర్యటనలో మాక్రాన్కు తప్పిన ప్రమాదం.. హోటల్ సమీపంలో భారీ పేలుళ్లు
-
Kriti Sanon: అమ్మతనం కోసం కృతి సనన్ సంచలన నిర్ణయం.. ఆ సినిమా టైమ్లోనే అలా!
-
Antarctica: రక్త జలపాత రహస్యం.. 100ఏళ్ల మిస్టరీ వీడింది!
-
IND vs ENG 3rd T20: ‘సర్పంచ్ సాబ్’ సత్తాకు పరీక్ష.. ఆ స్టార్స్ రాణించకుంటే అంతే సంగతులు!
-
రూ.2.55 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. Piaggio Ape WavE ఫీచర్లు అదుర్స్!
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!