Bigg Boss 7 Telugu : ఓటింగ్ లో దూసుకుపోతున్న హీరోలు.. ఈవారం ఎలిమినేట్ అయ్యేది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో ప్రస్తుతం ఎనిమిదో వారం జరుపుకుంటుంది.. ప్రశాంత్-గౌతమ్, శోభా-భోళే-ప్రియాంక మధ్య ఫైట్ వాడివేడీగా జరిగింది. ఎవ్వరూ తగ్గట్లేదు.. దాంతో ఈ వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగుతున్నాయి.. 8వ వారం నామినేషన్లలో మొత్తంగా 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో శివాజీ, అమర్ దీప్, ఆట సందీప్, భోలే షావలి, గౌతమ్ కృష్ణ, అశ్విని శ్రీ, శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఉన్నారు.. ఓటింగ్ తారుమారు అయ్యాయి.. తాజా ఓటింగ్ ప్రకారం అత్యధిక ఓట్లతో టాప్లో హీరో శివాజీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి రెండో స్థానంలో సీరియల్ అమర్ దీప్ చౌదరి కొనసాగాడు. ఇక అనూహ్యంగా సింగర్ భోలే మూడో స్థానంలో ఉండటం విశేషం. అలాగే నాలుగో స్థానంలో గౌతమ్ కృష్ణ, ఐదో స్థానంలో ప్రియాంక జైన్, ఆరో స్థానంలో సందీప్, ఏడో స్థానంలో అశ్విని ఉన్నారు..
లాస్ట్ లో శోభాశెట్టి ఉంది.. ఈ వారం ఈ అమ్మడు హౌస్ లో రెచ్చిపోతుంది..బిహేవియర్, మాటలతో ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తోంది. అందుకే ఆమెను ఓట్లతో పాతాళనికి తొక్కేసినట్లుగా అనిపిస్తోంది. ఇదివరకు ఆరో వారం శోభా ఎలిమినేట్ కావాల్సింది. కానీ, ఆమెను సేవ్ చేసేందుకు బాగా ఆడిన నయని పావనిని బలి చేసింది బిగ్ బాస్ టీమ్. ఈవారం కూడా శోభా డేంజర్ జోన్లో ఉంది. మరి ఈసారైనా ఆమెను ఎలిమినేట్ చేస్తారా, లేక మరొకరిని బయటకు పంపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది..
Also Read
ఈ వారం ఎలిమినేషన్ పై జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. ఒకవేళ శోభా శెట్టి ఎలిమినేట్ అయితే.. గతవారం శివాజీ అన్నట్లు పెద్ద చేప ఎలిమినేట్ అయినట్లే. పెద్ద చేపను పంపాలనుకుంటే సీరియల్ బ్యాచ్లో శోభా శెట్టి, ప్రియాంక, సందీప్ ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావొచ్చు అని శివాజీ అన్నాడు. అలా ఈ ముగ్గురిలో పోల్చుకుంటే శోభా కంటే ప్రియాంక, సందీప్ చాలా బెటర్.. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే..
తాజావార్తలు
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!