Lakshmi Puja: ఈరోజే దీపావళి.. ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభించదు
- నేడే దీపావళి పండుగ..
- ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం..
- పూజలో ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభించదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshmi Puja: ప్రతి ఏడాది కార్తీక అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం దీపావళి పండుగ ఈరోజు (అక్టోబర్ 20న) జరుపుకోనున్నారు. వాస్తవానికి ఈసారి దీపావళి పండుగ చాలా ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్కులు పేర్కొన్నారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత దీపావళి నాడు మహాలక్ష్మీ రాజ్యయోగం ఏర్పడబోతోందని తెలిపారు. దీపావళి ఆనందం, ఐశ్వర్యం, కీర్తి, లక్ష్మీదేవి రాకను సూచిస్తూ చేసుకునే పండుగ. లక్ష్మీదేవిని సంపదకు పూజనీయమైన దేవతగా కొలుస్తారు. ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు జరుపుకొనే దీపావళి పండుగ రోజున భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవినీ ఆరాధిస్తారు.
Read Also: Heavy Rainfall Alert: మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..
Also Read
- Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
- Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
- Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
- Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
అయితే, దీపావళి పండగ నాడు లక్ష్మీదేవిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో ఆచార వ్యవహారాలతో పూజిస్తే ఈ సంవత్సరం సర్వతోముఖంగా సుభిక్షంగా ఉంటామని భక్తులు నమ్ముతారు. మీరు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని తీసుకొచ్చినప్పుడల్లా అది కమలం లేదా ఏనుగు మీద కూర్చోని ఉండేలా చూసుకోండి. సంపద, శ్రేయస్సుకు అధినేత్రిగా చెప్పుకునే శ్రీమహా లక్ష్మీని పూజించేటప్పుడు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి.. పూజ సమయంలో ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభించదు.
Read Also: Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఆస్తులు ఎంతో తెలుసా..?
పాటించాల్సిన నియమాలు..
* సాయంత్రం వేళలో లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి..
* దీపావళి రోజు జరిపే పూజలోనూ వినాయకుడిని మొదట ఆరాధించడం సంప్రదాయం..
* దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ముందు ఇంటిని శుభ్రం చేసి రంగవల్లులతో, పూలతో, దీపాలతో అలంకరించాలి..
* పూజ గదిలో ఈశాన్య దిశలో పీఠం ఏర్పాటు చేసి ఎర్రటి వస్త్రాన్ని వేయాలి..
* ఎర్రటి వస్త్రంపై గణపతి, లక్ష్మీదేవి విగ్రహాలను ఉంచి, పీఠంపై కలశాన్ని ఏర్పాటు చేసి దీపాలు వెలిగించాలి..
* పూలు, పండ్లు, స్వీట్లు, పిండి వంటలు వంటివి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి..
* మొదట గణపతి పూజ చేసిన అనంతరం శ్రీ మహాలక్ష్మీని పూజించాలి..
తాజావార్తలు
-
MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Hyderabad: మాదాపూర్లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
-
Motorola Edge 50 Ultra 5G: మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G పై రూ.26000 డిస్కౌంట్.. 64MP టెలిఫోటో కెమెరా, pOLED డిస్ప్లే
-
AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..
-
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?