Lakshmi Puja: ఈరోజే దీపావళి.. ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభించదు
- నేడే దీపావళి పండుగ..
- ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం..
- పూజలో ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభించదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshmi Puja: ప్రతి ఏడాది కార్తీక అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం దీపావళి పండుగ ఈరోజు (అక్టోబర్ 20న) జరుపుకోనున్నారు. వాస్తవానికి ఈసారి దీపావళి పండుగ చాలా ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్కులు పేర్కొన్నారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత దీపావళి నాడు మహాలక్ష్మీ రాజ్యయోగం ఏర్పడబోతోందని తెలిపారు. దీపావళి ఆనందం, ఐశ్వర్యం, కీర్తి, లక్ష్మీదేవి రాకను సూచిస్తూ చేసుకునే పండుగ. లక్ష్మీదేవిని సంపదకు పూజనీయమైన దేవతగా కొలుస్తారు. ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు జరుపుకొనే దీపావళి పండుగ రోజున భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవినీ ఆరాధిస్తారు.
Read Also: Heavy Rainfall Alert: మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..
Also Read
- Chanakya Niti: బంధువులైనా సరే.. ఈ విషయాలు మాత్రం చెప్పొద్దంటున్న చాణక్యుడు! ఇంతకీ ఏ విషయాలో తెలుసా?
- Brahma Muhurat: "బ్రహ్మ ముహూర్తం"లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
- Horoscope : ఆగస్టులో కన్యారాశిలో శుక్రుడి సంచారం.. ఈ 6 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే.!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు.. అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు!
అయితే, దీపావళి పండగ నాడు లక్ష్మీదేవిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో ఆచార వ్యవహారాలతో పూజిస్తే ఈ సంవత్సరం సర్వతోముఖంగా సుభిక్షంగా ఉంటామని భక్తులు నమ్ముతారు. మీరు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని తీసుకొచ్చినప్పుడల్లా అది కమలం లేదా ఏనుగు మీద కూర్చోని ఉండేలా చూసుకోండి. సంపద, శ్రేయస్సుకు అధినేత్రిగా చెప్పుకునే శ్రీమహా లక్ష్మీని పూజించేటప్పుడు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి.. పూజ సమయంలో ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభించదు.
Read Also: Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఆస్తులు ఎంతో తెలుసా..?
పాటించాల్సిన నియమాలు..
* సాయంత్రం వేళలో లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి..
* దీపావళి రోజు జరిపే పూజలోనూ వినాయకుడిని మొదట ఆరాధించడం సంప్రదాయం..
* దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ముందు ఇంటిని శుభ్రం చేసి రంగవల్లులతో, పూలతో, దీపాలతో అలంకరించాలి..
* పూజ గదిలో ఈశాన్య దిశలో పీఠం ఏర్పాటు చేసి ఎర్రటి వస్త్రాన్ని వేయాలి..
* ఎర్రటి వస్త్రంపై గణపతి, లక్ష్మీదేవి విగ్రహాలను ఉంచి, పీఠంపై కలశాన్ని ఏర్పాటు చేసి దీపాలు వెలిగించాలి..
* పూలు, పండ్లు, స్వీట్లు, పిండి వంటలు వంటివి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి..
* మొదట గణపతి పూజ చేసిన అనంతరం శ్రీ మహాలక్ష్మీని పూజించాలి..
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!