Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author -

Author- NTV Telugu
    • ప్రజలందరూ ఈటలకు గోరి కట్టేందుకు సిద్ధ‌మయ్యారు..!
      తెలంగాణ

      ప్రజలందరూ ఈటలకు గోరి కట్టేందుకు సిద్ధ‌మయ్యారు..!

      హుజూరాబాద్ ప్ర‌జ‌లంతా ఈట‌ల రాజేంద‌ర్‌కు గోడి క‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌.. హుజురాబాద్‌లో పెద్ద ఎత్తున యువత టీఆర్ఎస్ గూటికి చేరుతున్నార‌ని తెలిపారు.. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం ఇప్ప‌టికే కొన్ని నిధులు విడుద‌ల చేశామ‌ని వెల్ల‌డించారు.. అయితే, వాపును చూసి ఈట‌ల బలుపుగా భావిస్తున్నారంటూ సెటైర్లు వేశారు గంగుల‌… రాబోవు ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గోరి ఎందుకు ఎట్టాలో ఈట‌ల చెప్పాల‌ని డిమాండ్ చేసిన ఆయ‌న‌.. రైతు బంధుకు చెక్ తీసుకుని […]
    • అవినీతి కేసుల‌తో జ‌గ‌న్‌ తలొగ్గారు.. మోడీ, షాకు మోకరిల్లారు..!
      ఆంధ్రప్రదేశ్

      అవినీతి కేసుల‌తో జ‌గ‌న్‌ తలొగ్గారు.. మోడీ, షాకు మోకరిల్లారు..!

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు మావోయిస్టు పార్టీ నేత గ‌ణేష్.. వైసీపీ రెండేళ్ల పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయ‌న‌.. జగన్ ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలపై ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.. అవినీతి కేసులు ఉన్న జగన్ కేంద్రానికి తలొగ్గి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని… రెండేళ్ల జగన్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదంటూ త‌న లేఖ‌లో పేర్కొన్నారు మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) స్పెషల్‌ జోనల్‌ […]
    • సీఎం జ‌గ‌న్‌ కీల‌క నిర్ణ‌యం.. క‌ర్ఫ్యూలో మ‌రిన్ని స‌డ‌లింపులు..
      Top Story

      సీఎం జ‌గ‌న్‌ కీల‌క నిర్ణ‌యం.. క‌ర్ఫ్యూలో మ‌రిన్ని స‌డ‌లింపులు..

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తోంది ప్ర‌భుత్వం.. పాజిటివ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుతుండ‌డంతో.. స‌డ‌లింపులు ఇస్తూ వ‌స్తున్నారు.. ఇక‌, గ‌తంలో ప్ర‌క‌టించిన క‌ర్ఫ్యూ తేదీ ముగుస్తున్న త‌రుణంలో.. కోవిడ్ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం వైఎస్ జ‌గ‌న్.. రాష్ట్రంలో కర్ఫ్యూ వేళ‌లు స‌డ‌లిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.. తాజా నిర్ణ‌యం ప్ర‌కారం.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ స‌డ‌లింపులు అమ‌ల్లో ఉండ‌నున్నాయి.. ఈ నెల 20వ తేదీ […]
    • థ‌ర్డ్ వేవ్‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు.. కేంద్ర‌మంత్రి వార్నింగ్
      తెలంగాణ

      థ‌ర్డ్ వేవ్‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు.. కేంద్ర‌మంత్రి వార్నింగ్

      క‌రోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాక‌ముందే.. మ‌రోవైపు థ‌ర్డ్ వే భ‌యాలు ప్ర‌జ‌ల‌ను వెంటాడుతున్నాయి.. అయితే, థ‌ర్డ్ వేవ్‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి.. అనవసరంగా ప్రజలను భయపెట్టకూడ‌ద‌ని సూచించారు.. ఇవాళ హైద‌రాబాద్‌లోని దుర్గా భాయ్ దేశముఖ్ ఆస్పత్రిని సంద‌ర్శించిన ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. క‌రోనా మ‌హ‌మ్మారి ప్రపంచాన్నిపట్టి పీడిస్తోంద‌న్నారు.. యూర‌ప్‌, యూకే లాంటి దేశాలతో పోలిస్తే మన లాంటి దేశాలలో కోవిడ్‌ని అడ్డుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు […]
    • సీఎం జ‌గ‌న్ అనుకున్న‌ది సాధిస్తారు.. మాన్సాన్ ట్ర‌స్ట్ పై నిర్ణ‌యం కోర్టుదే..
      ఆంధ్రప్రదేశ్

      సీఎం జ‌గ‌న్ అనుకున్న‌ది సాధిస్తారు.. మాన్సాన్ ట్ర‌స్ట్ పై నిర్ణ‌యం కోర్టుదే..

      సీఎం వైఎస్ జ‌గ‌న్ అనుకున్న‌ది సాధిస్తార‌ని తెలిపారు ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం.. సింహాచలంలో లక్ష్మీ నృసింహ్మ స్వామిని దర్శించుకున్నఆయ‌న‌కు ఘనంగా స్వాగతం ప‌లికారు ఆలయ ఈవో, అధికారులు, వైదిక వర్గాలు.. ఆ త‌ర్వాత గ‌ర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. పంచగ్రామాల భూసమస్య అన్నది నేను పుట్ట‌క ముందునుంచే ఉంద‌న్నారు.. వైసీపీ పరిపాలనా రాజధాని విషయంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉంద‌న్న ఆయ‌న‌.. గత ప్రభుత్వం వేసిన అభివృద్ధి […]
    • బ్ర‌హ్మంగారి మ‌ఠం పీఠాధిప‌త వ్య‌వ‌హారం.. రంగంలోకి మంత్రి
      ఆంధ్రప్రదేశ్

      బ్ర‌హ్మంగారి మ‌ఠం పీఠాధిప‌త వ్య‌వ‌హారం.. రంగంలోకి మంత్రి

      బ్రహ్మంగారి మ‌ఠం పీఠాధిప‌తి వ్య‌వ‌హారం తీవ్ర వివాదంగా మారిపోయింది.. దీంతో.. రంగంలోకి దిగుతున్నారు మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌.. ఇవాళ బ్రహ్మంగారి మఠానికి వెళ్ల‌నున్నారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి.. పీఠాధిపతి వ్యవహారం వివాదానికి దారి తీసిన నేపథ్యంలో మంత్రి ప‌ర్య‌ట‌న‌ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది… పీఠాధిపతి ఎంపిక విషయంపై స్వయంగా రంగంలోకి దిగుతున్న మంత్రి.. బ్రహ్మంగారి వారసులతో చ‌ర్చించ‌నున్నారు.. కుటుంబ సభ్యులతో విడివిడిగా చ‌ర్చించి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంది.. స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి పీఠాధిపతి […]
    • టీడీపీ నేత దేవినేనిపై కేసు న‌మోదు
      ఆంధ్రప్రదేశ్

      టీడీపీ నేత దేవినేనిపై కేసు న‌మోదు

      ఏపీలో టీడీపీ నేత‌ల‌ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. తాజాగా టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుతో పాటు మ‌రికొంద‌రు టీడీపీ నేత‌ల‌పై కేసులు న‌మోదు చేశారు కృష్ణాజిల్లా మైల‌వ‌రం పోలీసులు.. సెక్షన్ 188 ఐపీసీ, 3 ఈడీఏ కింద కేసు నమోదు చేశారు.. అస‌లు కేసు ఎందుకు న‌మోదు చేశార‌నే విష‌యానికి వెళ్తే.. టీడీపీ పిలుపు మేర‌కు ఈ నెల 16వ తేదీన మైల‌వ‌రంలో ఆందోళ‌న నిర్వ‌హించారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి […]
    • బీజేపీలోకి టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్..? క‌్లారిటీ వ‌చ్చిన ఎంపీ
      Top Story

      బీజేపీలోకి టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్..? క‌్లారిటీ వ‌చ్చిన ఎంపీ

      తాజాగా టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. తాను రాజీనామా చేసిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి కాస్త వెనుకో ముందు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో.. నియోజ‌క‌వ‌ర్గంపై ఫోక‌స్ పెట్టి.. ఇంటికి వెళ్లి అంద‌రినీ క‌ల‌వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.. ఇదే స‌మ‌యంలో.. మ‌రికొంత‌మంది నేత‌లు బీజేపీలో చేర‌తార‌నే ప్ర‌చారం సాగుతోంది.. ప‌నిలో ప‌నిగా.. టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కూడా త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జహీరాబాద్ లోక్ సభ […]
    • త‌ల్లి ప‌క్క నుంచి మాయం.. నీటి ట్యాంకులో బాలుడి మృత‌దేహం..
      తెలంగాణ

      త‌ల్లి ప‌క్క నుంచి మాయం.. నీటి ట్యాంకులో బాలుడి మృత‌దేహం..

      హైద‌రాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌లో దారుణ‌మైన ఘ‌న జ‌రిగింది.. తల్లితో కలిసి నిద్రించిన రెండు నెల‌ల బాలుడిని మాయం చేసిన దుండ‌గులు.. తెల్లవారే సరికి బాలుడిని హ‌త్య చేసి.. ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులో మృత‌దేహాన్ని వేసి ప‌రార‌య్యారు.. తెల్లవారుజామున బాలుడు కనిపించకపోవడంతో కంగారుపడి త‌ల్లిదండ్రులు.. బాలుడి ఆచూకీ కోసం ఇల్లు, ప‌రిస‌ర‌ప్రాంతాలు వెతికారు.. చుట్టుప‌క్క‌ల‌వారిని ఆరా తీశారు.. ఎంత‌కీ బాలుడి ఆచూకీ దొర‌క‌క‌పోవ‌డంతో.. పోలీసుల‌కు స‌మాచారం అందించారు.. రంగంలోకి దిగిన పోలీసులు […]
    • మేడిగ‌డ్డ బ్యారేజీ 15గేట్లు ఎత్తి వేత‌
      తెలంగాణ

      మేడిగ‌డ్డ బ్యారేజీ 15గేట్లు ఎత్తి వేత‌

      మేడిగ‌డ్డ బ్యారేజ్ 15 గేట్లు ఎత్తివేసి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు అధికారులు.. మ‌హారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కార‌ణంగా.. బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు మ‌హారాష్ట్ర అధికారులు.. దీంతో.. దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజీకి దాదాపు 53 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంలో వ‌చ్చి చేరుతోంది.. దీంతో ఈ రోజు ఉదయం బ్యారేజీ 15 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. 15 గేట్ల ద్వారా 31,100 […]
    ←1…2,0482,0492,0502,0512,052…2,115→

తాజావార్తలు

  • Hardik Pandya: ఏం మాట్లాడాలో తెలియడం లేదు.. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కావడం లేదు!

  • Anakapalli Earthquake: అనకాపల్లిలో భూప్రకంపనలు..

  • Trump: ఇరాన్ యురేనియంపై ట్రంప్ సంచలన ప్రకటన

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Astrology: ఏప్రిల్‌ 17, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారు శుభవార్త వింటారు..!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions