Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - Gogikar Sai Krishna

Gogikar Sai Krishna

Author- NTV Telugu
    • బండివి రాజకీయ పబ్బం గడుపుకునే మాటలే : సీఎం కేసీఆర్‌
      Top Story

      బండివి రాజకీయ పబ్బం గడుపుకునే మాటలే : సీఎం కేసీఆర్‌

      తెలంగాణ సీఎం కేసీఆర్‌ టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతోంటే.. ఇక్కడ తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ చీప్‌ బండి సంజయ్‌ రోడ్డుమీద నిరసనలు చేపడుతున్నారన్నారు. ఇప్పటికే చాలా సార్లు బండి సంజయ్‌ తనపై వ్యాఖ్యలు చేశారని.. తన స్థాయికి మించి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదన్నారు. కానీ.. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరును […]
    • రైతు బంధులాంటి పథకం ఎక్కడా లేదు : సీఎం కేసీఆర్‌
      Top Story

      రైతు బంధులాంటి పథకం ఎక్కడా లేదు : సీఎం కేసీఆర్‌

      రైతు బంధులాంటి పథకం ఎక్కాడా లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణను చేపట్టమని చెబుతోందన్నారు. అందుకే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ యాసంగిలో వరి పంట వేయొద్దని చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా ధాన్యం తీసుకోబోమని చెప్పడం శోచనీయమన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని, ధాన్యాన్ని కూడా […]
    • 7 గంటలకు కేసీఆర్‌ మీడియా సమావేశం..
      Top Story

      7 గంటలకు కేసీఆర్‌ మీడియా సమావేశం..

      తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఈ రోజు 7 మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన హుజురాబాద్‌ ఫలితం, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, వరి కొనుగోల్లు, ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు వంటి అంశాలపై తీసుకోనున్న నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రల్‌, డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. రాష్ట్రాలు కూడా తమ వ్యాట్‌ ను తగ్గించి ప్రజల భారం తగ్గించాలని కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్‌ […]
    • తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటోంది : మోడీ
      Top Story

      తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటోంది : మోడీ

      తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటోందని ప్రధాని మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆదివారం బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ తో పాటు జెపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రల్లో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయన్నారు. అంతేకాకుండా దుబ్బాక, హుజురాబాద్‌ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లోనూ బీజేపీదే విజయమని ఆయన అన్నారు. […]
    • కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. సీనియర్స్‌ వర్సెస్‌ రెబల్స్‌
      Top Story

      కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. సీనియర్స్‌ వర్సెస్‌ రెబల్స్‌

      రోజురోజుకు తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితులు మారుతున్నాయి. టీ కాంగ్రెస్‌ అగ్ర నాయకులు తీరు ఆ పార్టీ కార్యకర్తలకు పలు సంకేతాలను ఇస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్‌ను మునపటి స్థాయికి తీసుకువచ్చేందుకు సీనియర్ నాయకులు కృషి చేస్తోంటే.. మరి కొందరి తీరు ఆ పార్టీ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా రేవంతర్‌ రెడ్డి నియామకం జరిగననాటి నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహరాల ఇంచార్జీ మానిక్కం ఠాగూర్‌పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. […]
    • రెచ్చిపోయిన మావోలు.. ఐదుగురు గ్రామస్థులు కిడ్నాప్‌
      జాతీయం

      రెచ్చిపోయిన మావోలు.. ఐదుగురు గ్రామస్థులు కిడ్నాప్‌

      ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. కొంటా బ్లాక్‌లోని పిట్ట గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. శుక్రవారం నలుగురిని కిడ్నాప్‌ చేయగా, శనివారం మరో గ్రామస్థుడిని కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. కిడ్నాప్‌ చేసిన గ్రామస్థుల గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. గ్రామస్తులందరినీ సురక్షితంగా విడుదల చేయాలని సర్వ ఆదివాసీ సమాజ్ నక్సలైట్లకు విజ్ఞప్తి చేసింది.
    • పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించిన పంజాబ్‌.. ఎంతంటే..?
      జాతీయం

      పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించిన పంజాబ్‌.. ఎంతంటే..?

      దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ రాష్ట్ర వ్యాట్‌ను తగ్గించాలని కేంద్రం కోరింది. దీంతో బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు మరి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై తమ వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించి అమలు చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా పంజాబ్‌ ప్రభుత్వం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు పంజాబ్‌ సీఎం చరన్‌జిత్‌ సింగ్‌ […]
    • బీరయ్య, రాములు మరణాలు ప్రభుత్వ హత్యలు : వీహెచ్‌
      తెలంగాణ

      బీరయ్య, రాములు మరణాలు ప్రభుత్వ హత్యలు : వీహెచ్‌

      రాష్ట్రంలో రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులకు పెద్దపీట అంటున్న కేసీఆర్‌ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వి. హనుమంతరావు ఆరోపణలు చేశారు. ‘రాములు అనే ముదిరాజ్ రైతు అప్పుల పాలు అయ్యి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కందుకూరు మండలం అన్నోజిగూడా గ్రామంలో 54 మంది రైతులకు ఫార్మాసిటీ లో భూములు గుంజుకున్నారు. కానీ ఒక్కరికి డబ్బులు ఇవ్వలేదు. రాములు అనే ముదిరాజ్ రైతుకు ఇందిరమ్మ భూమి ఇస్తే […]
    • కుప్పంలో వివాదంగా మారిన టీడీపీ అభ్యర్థి కిడ్నాప్‌..
      Top Story

      కుప్పంలో వివాదంగా మారిన టీడీపీ అభ్యర్థి కిడ్నాప్‌..

      కుప్పంలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగిననాటి నుంచి టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపైఒకరు సవాల్లు ప్రతి సవాల్లు చేసుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాతా కుప్పం 14వ వార్డుకు కౌన్సిలర్‌ నామినేషన్‌ వేసిన టీడీపీ రెండో అభ్యర్థి ప్రకాష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అదృశ్యమయ్యారు. ఇదే వార్డుకు వెంకటేష్‌ అనే వ్యక్తి కూడా టీడీపీ తరుపున నామినేషన్‌ వేశారు. కానీ స్రూటినీలో వెంకటేశ్‌ నామినేషన్‌ సక్రమంగా లేనందువలన తొలగించబడింది. […]
    • డ్రంకెన్‌ డ్రైవ్‌లో వాహనాలను సీజ్ చేయవద్దు : సైబరాబాద్‌ సీపీ
      Top Story

      డ్రంకెన్‌ డ్రైవ్‌లో వాహనాలను సీజ్ చేయవద్దు : సైబరాబాద్‌ సీపీ

      డ్రంకెన్‌ డ్రైవ్‌ లో వాహనాలను సీజ్ చేయవద్దని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్ రవీంద్ర పోలీసులకు ఆదేశించారు. ఈ మేరకు కమిషనరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌హాల్లో ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ నేతృత్వంలో ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు, సిబ్బందితో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీఫెన్‌ రవీంద్ర మాట్లాడుతూ.. రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి కృషి చేయాలన్నారు. ట్రాఫిక్‌ అవగాహన సమావేశాలు పెంచాలన్నారు. పాదచారుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని రోడ్డు […]
    ←1…1,6991,7001,7011,7021,703…1,726→

తాజావార్తలు

  • Jananayagan Leak: జననాయగన్ సినిమా లీక్ కేసులో ముగ్గురు కీలక నిందితుల అరెస్ట్..!

  • EPFO: పీఎఫ్ డ్రా చేసేవారికి బిగ్ అప్‌డేట్.. 15G-15H స్థానంలో ఫారం 121.. ఎలా ఉపయోగించాలి?

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • Best 5G Smartphones Under Rs 20,000: బెస్ట్ కెమెరా ఫీచర్స్, బిగ్ బ్యాటరీ ఫీచర్స్ తో రూ. 20,000లోపు 5G స్మార్ట్‌ఫోన్స్ ఇదిగో..!

  • Coconut Water: ఏ కొబ్బరి కాయలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి.. ఈ చిన్న చిట్కాలతో కనిపెట్టవచ్చు..

ట్రెండింగ్‌

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions