మహ్మద్ ముయిజు గత సంవత్సరం మాల్దీవుల అధ్యక్షుడైన తర్వాత భారత్- మాల్దీవుల సంబంధాలు క్షీణించాయి. ఇటీవల మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో మాల్దీవులకు భారత్ భారీ షాకిచ్చింది.
ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సమయంలో జాతీయ స్థాయిలో ప్రజల దృష్టిని ఆకర్షించిన అనేక ఆసక్తికరమైన ఉదంతాలు చోటు చేసుకున్నాయి.
సంతానోత్పత్తి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గర్భం దాల్చలేక ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ, ఏదైనా స్త్రీ యొక్క సంతానోత్పత్తి ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలితో సహా అనేక విషయాల ద్వారా ప్రభావితమవుతుంది.
జీవిత బీమా రంగ దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ(LIC) తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో రకరకాల ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
గూగుల్ మ్యాప్స్లో ఫీచర్స్ కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మాప్స్ ను అనుసరించే వాళ్లు ఫ్లైఓవర్లు వచ్చినప్పుడు కొన్ని సార్లు తప్పు దారిలో వెళ్తుంటారు.