UGC New Rules 2026: యూనివర్సిటీల్లో చదువుతున్న కొందరు విద్యార్థులు తమ కులం కారణంగా అవమానాలు, వివక్షను ఎదుర్కొన్న ఘటనలు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కొత్త ఈక్విటీ నిబంధనలను తీసుకొచ్చింది. జనవరి 13న, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెగ్యులేషన్స్ 2026ను విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. ప్రతి ఉన్నత విద్యా సంస్థలో తప్పనిసరిగా ఈక్వల్ అపర్చునిటీ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రం ద్వారా వివక్షపై…
Yuvraj Singh: యువరాజ్ సింగ్ పేరు వినగానే భారత క్రికెట్ అభిమానుల కళ్ల ముందు ఒక ఫైటర్ కనిపిస్తాడు. మైదానంలో ఆగ్రహం, ఆత్మవిశ్వాసం, మ్యాచ్ల్లో పెద్ద షాట్లకు యువరాజ్ ప్రసిద్ధి. కానీ ఆ హీరో వెనక దాగి ఉన్న బాధ, ఒంటరితనం, మౌన పోరాటం గురించి చాలా మందికి తెలియదు. తాజాగా సానియా మీర్జాతో ఓ యూట్యూబ్ పాడ్కాస్ట్లో యువరాజ్ తన మనసులోని మాటలను తొలిసారి ఓపెన్ అయ్యాడు. 2019లో వన్డే వరల్డ్ కప్ నడుస్తున్న సమయంలోనే యువరాజ్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఒక్కసారిగా…
Economic Survey 2026: ప్రపంచ ఆర్థిక పరిస్థితులు గందరగోళంగా మారాయి. భారత్పై పెద్ద ఎత్తున ప్రభావం ఉంటుందని తొలుత అందరూ భావించారు. కానీ.. పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రం తన దారిలో ముందుకు సాగుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 7.4 శాతం ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. దీంతో ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మరోసారి నిలిచిందని సర్వే స్పష్టం చేసింది. తాజాగా గురువారం పార్లమెంటులో ఆర్థిక సర్వేను…
Hindustan Copper share: ప్రస్తుతం బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. ఈ రెండు లోహాల ధరలు రోజు రోజుకూ భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు కాపర్ ధరలు సైతం ఇదే రేంజ్లో దూసుకుపోతున్నాయి. తాజాగా హిందుస్తాన్ కాపర్ షేరు మరోసారి దూకుడుగా దూసుకెళ్లింది. బంగారం, వెండి లాగే ఇప్పుడు కాపర్ ధరలు సైతం భారీగా పెరగడంతో ఈ కంపెనీ షేరు ఒక్క రోజులోనే దాదాపు 20 శాతం ఎగబాకింది. ఎన్ఎస్ఈలో హిందుస్తాన్ కాపర్ షేరు రూ.745 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. గత ఆరు…
Union Budget 2026: కేంద్ర బడ్జెట్కు సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నట్లు తెలిసిందే. ఈ ఉత్కంఠ బరిత సన్నివేశం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. అయితే.. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అంశంపై సైతం చర్చలు జరుగుతున్నాయి. 2025లో భారత్ రియల్ ఎస్టేట్ రంగం మరింత బలంగా ముందుకు సాగింది. దేశ ఆర్థిక వృద్ధికి ఇది ఒక కీలక స్థంభంగా మారింది. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఈ రంగంలో…
Gold & Silver Prices: బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి. గురువారం, బంగారం వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో వెండి తొలిసారిగా కిలోకు 4 లక్షల రూపాయల మ్రేక్ను దాటింది. బంగారం సైతం 10 గ్రాములకు 1.8 లక్షల రూపాయలకు చేరింది. దీనికి ప్రధాన కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న భయం, రాజకీయ ఒత్తిడుల కారణంగా ధరలు కొండెక్కుతున్నాయి. MCXలో ఫిబ్రవరి 5, 2026కి ముగిసే బంగారం కాంట్రాక్టు ధర 6% పెరిగింది. 10…
SBI CBO Recruitment 2026: నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్న్యూస్ చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2026 కోసం సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,050 ఖాళీలను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తులు జనవరి 29, 2026 నుంచి ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 18, 2026 వరకు వీటిని స్వీకరించనున్నారు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.
Volkswagen: వోక్స్వ్యాగన్ కార్లకు యూత్లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోలో వంచి కార్లు యూత్ను బాగా ఎట్రాక్ట్ చేశాయి. ఈ ఏడాదిలో ఈ కంపెనీ పెద్ద ప్లాన్ వేసింది. ఇకపై ఈ జర్మన్ కార్ల కంపెనీ ఇండియన్ మార్కెట్ను లైట్గా తీసుకునే పరిస్థితి లేదని తాజా ప్రకటన చూస్తే అర్థమవుతోంది. వచ్చే ఏడాది మొత్తం ఐదు కొత్త కార్లను విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది.
Ajit Pawar Plae Crash: బారామతిలో జరిగిన అజిత్ పవార్ విమాన ప్రమాదం దర్యాప్తు జోరందుకుంది. తాజాగా కీలక సమాచారం వెలువడింది. బుధవారం ఉదయం కూలిన లియర్జెట్ విమానానికి సంబంధించిన “బ్లాక్ బాక్స్”ను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదానికి ముందు ఏం జరిగింది? ఈ ప్రమాదం వెనుక అసలు కారణం ఏమిటో చెప్పే ప్రధాన ఆధారమైన బ్లాక్ బాక్స్ ఎట్టకేలకు చిక్కింది. బ్లాక్ బాక్స్ అంటే ఒకటి కాదు.. రెండు భాగాల సమాహారం. మొదటిది ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుంది. రెండో…
Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర మొత్తం ఒక్కసారిగా షాక్కి గురైంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతితో ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తాజాగా మహారాష్ట్ర బారామతిలో కూలిన విమాన ప్రమాదం గురించి బయటకు వస్తున్న వివరాలు మరింత కలచివేస్తున్నాయి. ఆ ప్రమాదానికి క్షణాల ముందు కాక్పిట్లో ఉన్న ఇద్దరు పైలట్ల నోటి నుంచి వచ్చిన చివరి మాటలు అందరినీ వణికిస్తున్నాయి.