Pakistan : పాకిస్థాన్లోని లాహోర్ నగరంలో కాలుష్యం కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. లాహోర్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారింది. నల్లటి విషపు పొగలు నగరమంతా వ్యాపించడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
Oinion Price : రాబోయే కొద్ది నెలల వరకు సామాన్యుల ప్లేట్లో ఉల్లిపాయ కనిపించకుండా పోయే అవకాశం ఉంది. దీని ధరలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎప్పుడైనా తగ్గుతాయని ఆశ పడవద్దు.
India At COP29: అజర్బైజాన్ రాజధాని బాకులో 12 రోజుల వాతావరణ సదస్సు (COP29) జరుగుతోంది. నవంబర్ 11 నుంచి ప్రారంభమైన ఈ సదస్సులో దాదాపు 200 దేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.
Maharashtra : నవంబర్ 20న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు విచిత్రంగా ఉన్నాయని, నవంబర్ 23న ఫలితాలు వెలువడిన తర్వాతే ఏ గ్రూపుకు మద్దతిస్తుందో తేలిపోతుందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అన్నారు.
Srilanka : శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల్లో ఎన్పీపీ విజయావకాశాలు బలంగా ఉన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో ఎన్పీపీకి 70 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి పార్టీ సమైఖ్య జన బలవేగయకు 11 శాతం
Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ భారీ స్థాయిలో సూసైడ్ డ్రోన్ల తయారీకి ఆదేశాలు జారీ చేశారు. తాజాగా కిమ్ డ్రోన్ల పరీక్షకు సాక్షిగా మారారు.
Pakistan : పాకిస్థాన్లోని కల్లోల ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంక్వాలో గురువారం జరిగిన కారు బాంబు పేలుడులో ఏడుగురు మరణించారు. పేలుడు జరిగిన కారు పాకిస్తాన్ తాలిబాన్ సభ్యునికి చెందినది.
Jharkhand : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడతలో 38 నియోజకవర్గాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఈ దశలో వివిధ రాజకీయ పార్టీల నుంచి 522 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Israeli Airstrikes : ఇజ్రాయెల్ డమాస్కస్ పశ్చిమ శివార్లలో, రాజధాని శివారులో రెండు వైమానిక దాడులను నిర్వహించింది. ఈ దాడిలో కనీసం 15 మంది మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. డమాస్కస్లోని మజే పరిసరాల్లో, రాజధానికి వాయువ్యంగా ఉన్న ఖుద్సయా శివారులో వైమానిక దాడుల్లో రెండు భవనాలు దెబ్బతిన్నాయి. నేలమాళిగను ఢీకొన్న క్షిపణి ధాటికి ఐదు అంతస్తుల భవనం దెబ్బతింది. సిరియాలోని ఇస్లామిక్ జిహాద్ టెర్రరిస్టు గ్రూప్కి చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైట్లు, కమాండ్ సెంటర్లపై దాడి […]
Baba Siddiqui : మహారాష్ట్రలో బాబా సిద్ధిఖీ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపిన తర్వాత షూటర్ శివ కుమార్ గౌతమ్ ఆసుపత్రికి వెళ్లి దాదాపు 30 నిమిషాల పాటు ఆసుపత్రి బయటే ఉన్నాడు.