Rakesh Reddy
Author- NTV Telugu-
Pakistan : పాకిస్తాన్లో అధ్వాన్నమైన పరిస్థితి.. ఆస్పత్రిలో చేరిన 15 వేల మంది
Pakistan : పాకిస్థాన్లోని లాహోర్ నగరంలో కాలుష్యం కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. లాహోర్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారింది. నల్లటి విషపు పొగలు నగరమంతా వ్యాపించడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. -
Oinion Price : మరి కొన్ని నెలల పాటు కంటతడి పెట్టించనున్న ఉల్లి.. నివేదికలో షాకింగ్ విషయాలు
Oinion Price : రాబోయే కొద్ది నెలల వరకు సామాన్యుల ప్లేట్లో ఉల్లిపాయ కనిపించకుండా పోయే అవకాశం ఉంది. దీని ధరలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎప్పుడైనా తగ్గుతాయని ఆశ పడవద్దు. -
India At COP29: గ్లోబల్ వార్మింగ్ను తగ్గించే ప్రణాళికను వెల్లడించిన భారత్.. దేశాల ముందు 2030 వరకు ఎజెండా
India At COP29: అజర్బైజాన్ రాజధాని బాకులో 12 రోజుల వాతావరణ సదస్సు (COP29) జరుగుతోంది. నవంబర్ 11 నుంచి ప్రారంభమైన ఈ సదస్సులో దాదాపు 200 దేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. -
Maharashtra : మహారాష్ట్ర ఎన్నికలు ‘విచిత్రం’.. ఫలితాలు వచ్చాక ఎవరు ఎవరితో ఉంటారో తెలుస్తుంది : ఫడ్నవీస్
Maharashtra : నవంబర్ 20న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు విచిత్రంగా ఉన్నాయని, నవంబర్ 23న ఫలితాలు వెలువడిన తర్వాతే ఏ గ్రూపుకు మద్దతిస్తుందో తేలిపోతుందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అన్నారు. -
Srilanka : శ్రీలంక పార్లమెంటులో ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది? ట్రెండ్లు ఏం చెబుతున్నాయంటే ?
Srilanka : శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల్లో ఎన్పీపీ విజయావకాశాలు బలంగా ఉన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో ఎన్పీపీకి 70 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి పార్టీ సమైఖ్య జన బలవేగయకు 11 శాతం -
Kim Jong Un : విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్న కిమ్ జోంగ్.. ప్రమాదకరమైన సూసైడ్ డ్రోన్ల తయారీ
Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ భారీ స్థాయిలో సూసైడ్ డ్రోన్ల తయారీకి ఆదేశాలు జారీ చేశారు. తాజాగా కిమ్ డ్రోన్ల పరీక్షకు సాక్షిగా మారారు. -
Pakistan : పాకిస్తాన్ లో ఉగ్రవాదుల దాడి.. భారీ పేలుడులో ఏడుగురు మృతి..
Pakistan : పాకిస్థాన్లోని కల్లోల ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంక్వాలో గురువారం జరిగిన కారు బాంబు పేలుడులో ఏడుగురు మరణించారు. పేలుడు జరిగిన కారు పాకిస్తాన్ తాలిబాన్ సభ్యునికి చెందినది. -
Jharkhand : జార్ఖండ్ రెండో దశలో ఎంతమందిపై క్రిమినల్ కేసులున్నాయో తెలుసా ?
Jharkhand : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడతలో 38 నియోజకవర్గాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఈ దశలో వివిధ రాజకీయ పార్టీల నుంచి 522 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
Israeli Airstrikes : ఒక పక్క హమాస్-హిజ్బుల్లాతో యుద్ధం.. మరో పక్క సిరియా పై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్
Israeli Airstrikes : ఇజ్రాయెల్ డమాస్కస్ పశ్చిమ శివార్లలో, రాజధాని శివారులో రెండు వైమానిక దాడులను నిర్వహించింది. ఈ దాడిలో కనీసం 15 మంది మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. డమాస్కస్లోని మజే పరిసరాల్లో, రాజధానికి వాయువ్యంగా ఉన్న ఖుద్సయా శివారులో వైమానిక దాడుల్లో రెండు భవనాలు దెబ్బతిన్నాయి. నేలమాళిగను ఢీకొన్న క్షిపణి ధాటికి ఐదు అంతస్తుల భవనం దెబ్బతింది. సిరియాలోని ఇస్లామిక్ జిహాద్ టెర్రరిస్టు గ్రూప్కి చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైట్లు, కమాండ్ సెంటర్లపై దాడి […] -
Baba Siddiqui : బాబా సిద్ధిఖీ చనిపోయాడా లేదా అని కన్ఫాం చేసుకునేందుకు ఆస్పత్రిలో తిరిగిన షూటర్
Baba Siddiqui : మహారాష్ట్రలో బాబా సిద్ధిఖీ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపిన తర్వాత షూటర్ శివ కుమార్ గౌతమ్ ఆసుపత్రికి వెళ్లి దాదాపు 30 నిమిషాల పాటు ఆసుపత్రి బయటే ఉన్నాడు.
తాజావార్తలు
-
Gayapadda Simham Exclusive: హ్యాపెనింగ్ హీరో ఎక్స్టెండెడ్ క్యామియో.. మరో సర్ప్రైజ్ కూడా!
-
West Bengal Elections: రాత్రి వేళ బైక్లపై నిషేధం.. బెంగాల్లో భారీ ఆంక్షలు..
-
Tim Cook: ఆపిల్ సీఈఓగా టిమ్ కుక్ రిటైర్మెంట్! ఆయన ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా?
-
Prakash Raj: నీ ద్వేషం ఎవరిపై? ప్రకాష్ రాజ్’పై నటుడు సంచలనం
-
Lady Super Star : రూటు మార్చిన లేడి సూపర్ స్టార్ ఒక వైపు సీనియర్.. మరో వైపు జూనియర్ హీరోలతో బిజీ
ట్రెండింగ్
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్కు వస్తాను.!
-
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్లోనే POCO M8s 5G లాంచ్.!
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!