Rakesh Reddy
Author- NTV Telugu-
Himanta Biswa Sarma : యాత్రలో రాహుల్ బాడీ డబుల్ ను వాడుతున్నారు.. అస్సాం సీఎం సంచలన వ్యాఖ్య
Himanta Biswa Sarma : అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ ఉపయోగించిన బాడీ డబుల్ పేరు, చిరునామాను త్వరలోనే పంచుకుంటానని శర్మ చెప్పారు. -
Pakistan : ఇరాన్లో 9 మంది పాకిస్థానీయులు కాల్చివేత.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత
Pakistan : ఇరాన్, పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొంది. శనివారం ఇరాన్లో తొమ్మిది మంది పాకిస్థానీయులను కాల్చిచంపారు. పాకిస్థాన్పై ఇరాన్ దాడి జరిగిన 12 రోజుల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. -
Delhi : ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో వేదిక కూలడంతో ఒకరి మృతి.. 17మందికి గాయాలు
Delhi : ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో శనివారం రాత్రి పెను ప్రమాదం జరిగింది. కల్కాజీ టెంపుల్లోని మహంత్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన జాగరణ్ కార్యక్రమంలో పెను ప్రమాదం జరిగింది. ఇక్కడ కార్యక్రమం జరుగుతుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. -
Pakistan : పాకిస్థాన్లో న్యుమోనియా విధ్వంసం.. వందలమంది చిన్నారుల మృతి
Pakistan : పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో న్యుమోనియా విధ్వంసం సృష్టించింది. ఈ వ్యాధి తీవ్రమైన చలిలో ప్రాణాంతకంగా మారుతోంది. జనవరి నెలలో న్యుమోనియా కారణంగా ఇప్పటివరకు కనీసం 244 మంది మరణించిన పరిస్థితి. -
Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. తమిళనాడులోని సేలం-వృద్ధాచలం హైవేపై నరైయూర్ వద్ద శనివారం కారు, సిమెంట్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. -
Bihar Political Crisis : నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నితీష్ కుమార్.. ముమ్మరంగా ఏర్పాట్లు
Bihar Political Crisis : బీహార్ రాజకీయాలకు ఈ ఆదివారం చాలా కీలకం కానుంది. రాజకీయ గందరగోళం మధ్య నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. -
Parliament Entry : పార్లమెంట్లోకి ఎవరు వెళ్లాలన్నా ఇకనుంచి స్కాన్ చేయాల్సిందే
Parliament Entry : పార్లమెంట్ హౌస్లో భద్రతా లోపం ఏర్పడిన నేపథ్యంలో బడ్జెట్ సెషన్లో ప్రేక్షకులు కాంప్లెక్స్లోకి ప్రవేశించేందుకు కొత్త ఏర్పాట్లు చేశారు. సందర్శకులు పార్లమెంటును సందర్శించడానికి మొదట ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. -
Ola E-Bike Service: కిలోమీటరుకు రూ. 5 మాత్రమే చార్జీ.. ఓలా కీలక ప్రకటన
Ola E-Bike Service: నగరంలో ప్రయాణించడానికి క్యాబ్ సేవలను ఉపయోగించే ప్రజలకు ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే, ఇప్పుడు మీరు రైడ్ కోసం ఇకనుంచి తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. -
Emmanuel Macron: హెలికాప్టర్లు, జెట్ ఇంజన్ల నుంచి అంతరిక్షం వరకు… భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందాలివే
Emmanuel Macron: భారతదేశం, ఫ్రాన్స్ మధ్య స్నేహం నిరంతరం బలపడుతోంది. 75వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్తో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. -
SpiceJet : తగ్గనున్న స్పైస్జెట్ సమస్యలు.. రూ.744కోట్లు సేకరించిన సంస్థ
SpiceJet : చౌక విమాన సేవలను అందించే విమానయాన సంస్థ స్పైస్జెట్ మొదటి రౌండ్ మూలధన పెట్టుబడిలో రూ.744 కోట్లను సమీకరించడంలో విజయవంతమైంది. ఈ సమాచారాన్ని కంపెనీ జనవరి 26 శుక్రవారం నాడు తెలియజేసింది.
తాజావార్తలు
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
-
Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
-
Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
-
Shreyas Iyer: “222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది”.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
-
Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో