Rakesh Reddy
Author- NTV Telugu-
Pakistan : ఇరాన్లో 9 మంది పాకిస్థానీయులు కాల్చివేత.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత
Pakistan : ఇరాన్, పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొంది. శనివారం ఇరాన్లో తొమ్మిది మంది పాకిస్థానీయులను కాల్చిచంపారు. పాకిస్థాన్పై ఇరాన్ దాడి జరిగిన 12 రోజుల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. -
Delhi : ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో వేదిక కూలడంతో ఒకరి మృతి.. 17మందికి గాయాలు
Delhi : ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో శనివారం రాత్రి పెను ప్రమాదం జరిగింది. కల్కాజీ టెంపుల్లోని మహంత్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన జాగరణ్ కార్యక్రమంలో పెను ప్రమాదం జరిగింది. ఇక్కడ కార్యక్రమం జరుగుతుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. -
Pakistan : పాకిస్థాన్లో న్యుమోనియా విధ్వంసం.. వందలమంది చిన్నారుల మృతి
Pakistan : పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో న్యుమోనియా విధ్వంసం సృష్టించింది. ఈ వ్యాధి తీవ్రమైన చలిలో ప్రాణాంతకంగా మారుతోంది. జనవరి నెలలో న్యుమోనియా కారణంగా ఇప్పటివరకు కనీసం 244 మంది మరణించిన పరిస్థితి. -
Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. తమిళనాడులోని సేలం-వృద్ధాచలం హైవేపై నరైయూర్ వద్ద శనివారం కారు, సిమెంట్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. -
Bihar Political Crisis : నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నితీష్ కుమార్.. ముమ్మరంగా ఏర్పాట్లు
Bihar Political Crisis : బీహార్ రాజకీయాలకు ఈ ఆదివారం చాలా కీలకం కానుంది. రాజకీయ గందరగోళం మధ్య నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. -
Parliament Entry : పార్లమెంట్లోకి ఎవరు వెళ్లాలన్నా ఇకనుంచి స్కాన్ చేయాల్సిందే
Parliament Entry : పార్లమెంట్ హౌస్లో భద్రతా లోపం ఏర్పడిన నేపథ్యంలో బడ్జెట్ సెషన్లో ప్రేక్షకులు కాంప్లెక్స్లోకి ప్రవేశించేందుకు కొత్త ఏర్పాట్లు చేశారు. సందర్శకులు పార్లమెంటును సందర్శించడానికి మొదట ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. -
Ola E-Bike Service: కిలోమీటరుకు రూ. 5 మాత్రమే చార్జీ.. ఓలా కీలక ప్రకటన
Ola E-Bike Service: నగరంలో ప్రయాణించడానికి క్యాబ్ సేవలను ఉపయోగించే ప్రజలకు ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే, ఇప్పుడు మీరు రైడ్ కోసం ఇకనుంచి తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. -
Emmanuel Macron: హెలికాప్టర్లు, జెట్ ఇంజన్ల నుంచి అంతరిక్షం వరకు… భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందాలివే
Emmanuel Macron: భారతదేశం, ఫ్రాన్స్ మధ్య స్నేహం నిరంతరం బలపడుతోంది. 75వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్తో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. -
SpiceJet : తగ్గనున్న స్పైస్జెట్ సమస్యలు.. రూ.744కోట్లు సేకరించిన సంస్థ
SpiceJet : చౌక విమాన సేవలను అందించే విమానయాన సంస్థ స్పైస్జెట్ మొదటి రౌండ్ మూలధన పెట్టుబడిలో రూ.744 కోట్లను సమీకరించడంలో విజయవంతమైంది. ఈ సమాచారాన్ని కంపెనీ జనవరి 26 శుక్రవారం నాడు తెలియజేసింది. -
Viral Video : కదులుతున్న రైలుపై విన్యాసాలు.. ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు
Viral Video : మన దేశంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు చాలా మంది ఎంచుకునే మార్గం రైలు. ఇతర మార్గాలతో పోలిస్తే ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!