Rakesh Reddy
Author- NTV Telugu-
Viral Video : పెళ్లికూతురు వెయిటింగ్.. మండపానికి జేసీబీలో వచ్చిన పెళ్లి కొడుకు
Viral Video : పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ప్రస్తుతం చాలా తక్కువ ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి వాటిలోనే ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతాయి. ప్రతి ఒక్కరు పెళ్లి చాలా గొప్పగా, నలుగురు చెప్పుకునేలా చేసుకోవాలని భావిస్తారు. -
Republic Day 2024: భారతదేశంలో త్రివర్ణ పతాకాన్ని తయారు చేసిన ఆ మూడు ప్రదేశాలేంటో తెలుసా ?
Republic Day 2024: భారతదేశం ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజు అనేక విధాలుగా ప్రత్యేకమైనది. జనవరి 26 భారతదేశానికి రాజ్యాంగం ఏర్పడి దేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడిన రోజు. -
Ayodhya : వ్యాపారులను కోటీశ్వరులను చేసిన రాములోరి ప్రాణ ప్రతిష్ఠ
Ayodhya : రామనగరి అయోధ్యలో నిర్మించిన గొప్ప ఆలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. చలికాలంలో మందకొడిగా సాగుతున్న వ్యాపారానికి ఈ కార్యక్రమం కొత్త ఊపు వచ్చింది. -
Budget 2024 : బడ్జెట్లో శుభవార్త.. రూ.8 లక్షల వరకు సాలరీపై నో టాక్స్ ?
Budget 2024 : ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దేశంలోని పన్ను చెల్లింపుదారులు శుభవార్త వినవచ్చు. ఇది ఎన్నికల సంవత్సరం.. కాబట్టి పన్ను చెల్లింపుదారులను తమవైపు తిప్పుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది. -
Narendra Modi : 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ కల నెరవేరుతుందా ?
Narendra Modi : దేశంలో ఎన్నికల ఉత్కంఠ మరోసారి పెరిగింది. 2047 నాటికి దేశాన్ని 'అభివృద్ధి చెందిన భారతదేశం'గా తీర్చిదిద్దాలని గతేడాది ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. -
Republic Day Sales : గతేడాది రికార్డును బద్దలు కొట్టిన రిపబ్లిక్ డే విక్రయాలు
Republic Day Sales : గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు త్రివర్ణ పతాకాలతో కళకళలాడాయి. ప్రజలు ఆన్లైన్, ఆఫ్లైన్లో చాలా షాపింగ్ చేసారు. దీని కారణంగా కొనుగోలు రికార్డు గతేడాది మించిపోయింది. -
Bihar : బీహార్ రాజధాని పాట్నాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Bihar : బీహార్ రాజధాని పాట్నాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ గురువారం రాత్రి ఒక ట్రక్కును టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో డ్రైవర్తో సహా ఐదుగురు మరణించారు. -
MadhyaPradesh : మహిళపై ఏడుగురు సామూహిక అత్యాచారం.. వీడియో తీసి అరాచకం
MadhyaPradesh : మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం ఘటన వెలుగు చూసింది. దాదాపు ఆరు నెలల క్రితం తనను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. -
Ayodhya : ఉపాధి అవకాశాలను సృష్టిస్తోన్న అయోధ్య టూరిజం… దాదాపు 2లక్షల ఉద్యోగాలకు అవకాశం
Ayodhya : రామ మందిర నిర్మాణం తర్వాత అయోధ్య త్వరలో పర్యాటక కేంద్రంగా మారబోతోంది. గ్లోబల్ టూరిజం హబ్గా మారడంతో పాటు, అయోధ్య అనేక విధాలుగా పునర్వైభవం పొందుతుంది. -
Stock Market Holiday: నేటి నుంచి మూడు రోజుల పాటు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ బంద్
Stock Market Holiday: దేశమంతటా గణతంత్ర దినోత్సవం ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ జాతీయ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేయబడతాయి.
తాజావార్తలు
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
-
Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
-
Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో