Rakesh Reddy
Author- NTV Telugu-
Gujarat : బస్ కండక్టర్ తో ప్రేమ, పెళ్లి.. నిజం తెలుసుకుని సూసైడ్ కు సిద్ధమైన యువతి
Gujarat : గుజరాత్లోని అహ్మదాబాద్లో మరో లవ్ జిహాద్ ఉదంతం వెలుగు చూసింది. ఓ మహిళ తన సొంత భర్తపై మోసం కేసు పెట్టింది. అనంతరం నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
Sunitha Kejriwal : కేజ్రీవాల్కు ఆశీర్వాద ప్రచారం.. వాట్సాప్ నంబర్ రిలీజ్ చేసిన సునీతా కేజ్రీవాల్
Sunitha Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ శుక్రవారం తన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వీడియోను విడుదల చేస్తూ సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ తన కొత్త ప్రచారాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. -
AAP Minister Atishi : ఈడీకి కాదు బీజేపీకి కేజ్రీవాల్ ఫోన్ పాస్ వర్డ్ కావాలి : ఢిల్లీ మంత్రి అతిషి
AAP Minister Atishi : ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ సమయంలో ఢిల్లీ ప్రభుత్వ మంత్రి అతిషి మర్లెనా ఈడీ పై ప్రశ్నలు లేవనెత్తారు. -
Rajasthan : చెత్త సేకరణకు గాడిదలు.. టెండర్లు పిలిచిన మున్సిపల్ కార్పొరేషన్
Jharkhand : దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు చెత్త వ్యాన్లను కేటాయించింది. -
Noida : పొగమయమైన నోయిడా.. 72గంటలు దాటినా అదుపులోకి రాని మంటలు
Noida : నోయిడాలోని సెక్టార్ 32లోని డంపింగ్ గ్రౌండ్లో చెలరేగిన మంటలు 72 గంటలు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 15కి పైగా అగ్నిమాపక దళ వాహనాలు వందల సంఖ్యలో రౌండ్లు వేసి ఇప్పటి వరకు 60 లక్షల లీటర్ల నీటిని చల్లాయి. -
China : అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో భాగమే.. చైనాకు తేల్చి చెప్పిన విదేశాంగ మంత్రిత్వ శాఖ
China : అరుణాచల్ ప్రదేశ్ తమ వాటాగా పేర్కొంటూ వస్తున్న నిరంతర ప్రకటనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం స్పందించింది. బీజింగ్ తన అసంబద్ధ వాదనలను ఎన్నిసార్లు పునరావృతం చేసినా, అరుణాచల్ ప్రదేశ్ మా భాగమేనన్న మా స్టాండ్ను మార్చుకోదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. -
Road Accident : జమ్మూ శ్రీనగర్ హైవే పై ఘోర ప్రమాదం… లోయలో పడి 10మంది మృతి
Road Accident : శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 10 మంది చనిపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్, రాంబన్ సివిల్ క్యూఆర్టి బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. -
Seema Haider : తన పై భర్త కోర్టులో పిటిషన్.. దేనికైనా రె‘ఢీ’ అంటున్న సీమా హైదర్
Seema Haider : పాకిస్థాన్ నుంచి తన పిల్లలతో రబూపురాలోని సచిన్ మీనా ఇంటికి చేరుకున్న సీమా హైదర్ సమస్యలు మరింత పెరగవచ్చు. సీమా హైదర్ పాకిస్థాన్ భర్త గులాం హైదర్ తరపు న్యాయవాది గౌతమ్ బుద్ధ నగర్ కోర్టులో కేసు నమోదు చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. -
Uttarpradesh : గ్యాంగ్ రేప్ చేశారంటే పట్టించుకోని పోలీసులు.. స్టేషన్లోనే విషం తాగిన బాధితురాలు
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గ్యాంగ్రేప్ బాధితురాలు పోలీస్ స్టేషన్లో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. -
Hunger Crisis : ప్రతేడాది 80కోట్లమందికి సరిపోయే ఆహారం వృధా
Hunger Crisis : ఒకవైపు ప్రపంచంలో ఆకలి, పేదరికం స్థాయి పెరుగుతోంది. మరోవైపు రోజులో ఎంత ఆహారం వృథా అవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా ఆహారాన్ని నిరంతరం వృధా చేయడంపై ఒక నివేదికను తీసుకొచ్చింది.
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?