నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ పై విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ పై విజయం తర్వాత CSK 8 పాయింట్లతో తమ లీగ్ ను ముగించింది. ఈ విజయంతో చెన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్ కు మాత్రమే పరిమితమయ్యాడు. గతేడాది టి20 ప్రపంచకప్ అనంతరం పొట్టి ఫార్మేట్ నుంచి తప్పుకున్న రోహిత్, తాజాగా టెస్టులకు వీడ్కో
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఓ యువతీ తీవ్ర బాబొద్వేగానికి లోనైంది. రోహిత్ వన్డేల్లో కొనసాగుతాడని చెప్తున్నా.. వినకుండా గుక్కపెట్టి
గత వన్డే ప్రపంచకప్ కు అర్హత కోల్పోయిన వెస్టిండీస్ 2027 వరల్డ్ కప్ కోసం సిద్దమవుతుంది. వెస్టిండీస్ త్వరలో యూరప్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐర్లాండ్ , ఇంగ్లాండ�
ఈ ఐపీఎల్ సీజన్ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే 2 జట్లు ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించాయి . మిగిలిన 8 జట్లు భీకరంగా పోటీ పడుతున్నాయి. సీజన్ ఎండ్ కి రావడంతో ఫ్యాన్�
ఆన్లైన్ ఫాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్ డ్రీమ్ 11 ద్వారా కోట్లు చేతులు మారుతున్నాయి. ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ రాయుళ్లు డ్రీమ్ 11పై భారీగా డబ్బు ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొం�
ఐపీఎల్ లో అన్ని జట్ల పరిస్థితి ఒకలా ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూటే సెపరేటు. తమ టీమ్ లో టాలెంటెడ్ ప్లేయర్లకు కొదవ లేకున్నా..ఆ జట్టు తలరాత మాత్రం మారట్లేదు. క్రిస్ గ�
గుజరాత్ ఓటమి తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ అఫీషియల్ గా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమికి కారణం ప్రధానంగా పవర్ ప్లే అనే చెప్పొచ్చు.మ్యాచ్ అనం�
Suryakumar Yadav: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ రాజస్థాన్ రాయల్స్ పై 25 పరుగులు చేసి అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్లో వరుసగా 25 కంటే ఎక్కువ పరుగులు చేస