మహమ్మారిని తరిమికొట్టడమే లక్ష్యంగా ప్రపంచదేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో అమెరికా ముందు వరసలో ఉన్నది. ఇప్పటికే దేశంలో 60శాతం మందికి వ్యాక్సిన్ను అందించింది. అయితే, దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించడమే కాకుండా, పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమెరికా 2.5 కోట్ల డోసులను వివిధ దేశాలకు అందించింది. Read: సెట్స్ పైకి పవన్-రానా హీరోయిన్స్! దీంతో పాటుగా మరో 5.5 కోట్ల డోసులను కూడా అందిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు […]
ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవీషీల్డ్ వ్యాక్సిన్ ను అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆక్స్ఫర్డ్-అస్త్రాజెనకా టీకాను ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ కోవీషీల్డ్ పేరిత ఉత్పత్తి చేస్తున్నది. అక్స్ఫర్డ్-అస్త్రాజెనకా టీకాను అనేక దేశాలు ఆమోదం తెలిపాయి. ఇందులో యూఏఈ కూడా ఉన్నది. భారతీయులు ఎక్కువగా ఉపాది కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా యూఏఈకి వెళ్లే వ్యక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. కోవీషీల్డ్ తీసుకున్న భారతీయులు ఎలాంటి సందేహం అవసరం లేకుండా యూఏఈకి రావోచ్చని అధికారులు […]
కరోనాపై ఇండియా పోరాటం చేస్తున్నది. కరోనాకు చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ ఇవ్వడం ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్ను వేగంగా అమలు చేస్తున్నది. ప్రస్తుతం దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తున్నది. జూన్ 21 వ తేదీ నుంచి కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. Read: తమిళనాడులో బయటపడ్డ పురాతన వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం ఉచిత వ్యాక్సిన్ ప్రకటించిన […]
దేశంలో వ్యాక్సినేషన్ ను వేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో 28,87,66,201 మందికి వ్యాక్సిన్ అందించారు. జూన్ 21 వ తేదీ నుంచి దేశంలోని 18 ఏళ్లు నిండిన యువతకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. జనాభా, వ్యాక్సిన్ వేస్టేజ్ ప్రాతిపథకన రాష్ట్రాలకు వ్యాక్సిన్ను అందిస్తామని ప్రకటించింది. ఇక ఇదిలా ఉంటే, జూన్ 21 వ తేదీన మధ్యప్రదేశ్ ప్రభుత్వం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను నిర్వహించింది. ఇక్కరోజులో 16,73,858 మందికి వ్యాక్సిన్ను అందించింది. […]
దేశంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. త్వరలోనే ఏడు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కేంద్ర కేబినెట్లో మార్పులు చేయబోతున్నారు. పార్టీలోని కొంత మంది సీనియర్లకు, స్థానచలనం ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొత్తగా కొంతమందికి కేబినెట్లో చోటు కల్పించే దిశగా కేంద్రం ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. కేంద్ర మంత్రివర్గంలోకి అస్సాంకు చెందిన సర్వానంద్ బిస్వాల్, బీహార్కు చెందిన సుశీల్ కుమార్ మోడీ, వరుణ్ గాంధీ, జ్యోతిరాధిత్యా సింధియా, అనుప్రియా పటేల్ వంటి వారికి మంత్రి పదవులు […]
ఇండియాలో ట్విట్టర్కు కేంద్రానికి మధ్యవార్ జరుగుతున్నది. కొత్త ఐటీ చట్టాలను ట్విట్టర్ అంగీకరించకపోవడంతో కేంద్రం నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఓ వీడియో కేసులో ట్విట్టర్పై యూపీలో కేసులు నమోదయ్యాయి. యూపీకి చెందిన ఓ వ్యక్తి తనను కొంతమంది కొట్టారని చెప్పి వీడియోను తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని కొంత మంది నేతలు షేర్, లైక్ చేయడంతో ఈ వీడియోపై ట్విట్టరపై కేసులు నమోదయ్యాయి. తాయత్తులు అమ్ముతూ జీవనం సాగించే వ్యక్తి కొంతమందికి […]
చెన్నైలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. మహమ్మారి నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ వేయించేకోవడం ఒక్కటే మార్గం కావడంతో చెన్నై యువత ఎక్కువగా వ్యాక్సినేషన్ సెంటర్లకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం నగరంలో 65 కేంద్రాల్లో వ్యాక్సిన్ను అందిస్తున్నారు. కాగా, మరింత వేగంగా వ్యాక్సిన్ను వేసేందుకు చెన్నై కార్పోరేషన్ బృహత్తర ప్రణాళికను సిద్దం చేసింది. నగరంలోని మొత్తం 200 వార్డుల్లో 200 సంచార వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. Read: […]
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో అంతర్గత విభేధాలు భగ్గుమన్నాయి. అమరిందర్ సింగ్ ను అధికారపార్టీకి చెందిన కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సునీల్ ఖాజర్ ముఖ్యమంత్రిని ప్రముఖంగా విమర్శంచే వారిలో ఉన్నారు. ఆయనతో పాటుగా కొంతమంది అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా అమరిందర్ సింగ్పై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సిద్థూకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారు ప్రముఖంగా డిమాండ్ చేస్తున్నారు. Read: నేడు దత్తత గ్రామం వాసాలమర్రిలో […]
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది చాలా కాలంపాటు ప్రపంచంలోని అనేక దేశాలు లాక్డౌన్ను విధించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ లాక్డౌన్ కారణంగా కోట్లాదిమంది ఉపాది అవకాశాలు కోల్పోయారు. ఉద్యోగాలను పోగొట్టుకొని ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో అనేక దేశాలు పేదరికంలో కూరుకుపోయాయి. పొరుగు దేశం పాక్ పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయి. కరోనా కారణంగా పేదరికం భారీగా పెరిగింది. Read: అమల్లోకి ప్రధాని ఫ్రీ వ్యాక్సిన్ పాలసీ.. ఇంకా క్లారిటీ లేదు..! 2019లో పాక్లో […]