టీమిండియాతో త్వరలో జరగబోయే టెస్టు సిరీస్ కోసం భారత్ ప్రయాణమయ్యారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. అయితే వీసా ఆలస్యం కారణంగా ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఇండియాకు వచ్చే ఫ్లైట్ మిస్సయ్యాడు
న్యూజిలాండ్తో జరిగిన మూడోదైన చివరి టీ20లో టీమిండియా ఆల్రౌండ్ పెర్ఫామెన్స్తో అదరగొట్టింది. ప్రత్యర్థి జట్టుపై అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించింది. తద్వారా 168 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్ను 2-1తో
టీమిండియాలో ప్రస్తుతం శుభ్మన్ గిల్ హవా నడుస్తోంది. ఇటీవలే న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్లో డబుల్ సెంచరీతో దుమ్మురేపిన గిల్..బుధవారం అదే జట్టుపై టీ20ల్లోనూ సెంచరీ చేశాడు.
న్యూజిలాండ్తో జరిగిన చివరి టీ20లో దుమ్మురేపింది టీమిండియా. ఈ మ్యాచ్లో గెలిచి 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే భారత జట్టు ఏ ట్రోఫీ గెలిచినా అది టీమ్లోని ఓ యువ ఆటగాడికి ఇవ్వడం
స్వదేశంలో టీమిండియాను టెస్టుల్లో ఓడించడం అంత తేలికైన విషయం కాదు. పదేళ్లుగా ఇక్కడ భారత జట్టుకు అసలు ఓటమే లేదు. అలాంటి టీమిండియాను 19 ఏళ్ల తర్వాత సొంతగడ్డపైనే ఓడించేందుకు