KotamReddy SridharReddy: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై హైకమాండ్ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహార శైలిపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. తన ఫోను ఇంటలిజెన్స్ అధికారులు టైపింగ్ చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న తనపై అర్థం కావడం లేదని అన్నారు ఫోన్ టైపింగ్ చేస్తున్నారని సమాచారం అందువల్లే ఇతర ఫోన్లు ద్వారా రహస్యాలు మాట్లాడుకుంటున్నానని కూడా ఆయన స్పష్టం చేశారు శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలు వైసిపి అధిష్టానం లో కలకలం రేపాయి. మీడియాలో వచ్చిన వార్తలను విశ్లేషించిన పార్టీ అధిష్టానం ఈ వ్యవహారంపై జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా మంత్రి తాకానికి గోవర్ధన్ రెడ్డిలతో మాట్లాడినట్లు తెలిసింది.
Read Also: Hyderabad Traffic Alert : హైదరాబాద్లో నేటి నుంచి 40 రోజులు ఆ రూట్కు వెళ్లకండి
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యం.. అందుకు దారి తీసిన పరిణామాలు.. తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు సమాచారం.. ముఖ్యమంత్రి జగన్ వినుకొండ పర్యటన నుంచి వచ్చిన అనంతరం ఆయనతో శ్రీధర్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ నేతలు చర్చిస్తారని తెలుస్తోంది. గత కొద్ది కాలంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నా.. ఆర్థిక శాఖ నిధులను విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతోందని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ పై కూడా ఆయన ఆరోపణలు చేశారు.
అనంతరం ముఖ్యమంత్రి జగన్… శ్రీధర్ రెడ్డిని తాడేపల్లికి పిలిపించుకుని చర్చించారు.దీంతో సమస్య ముగిసిందని అందరూ భావించినా తన ఫోన్ ను ఇంటెలిజెన్స్ అధికారులు టాప్ చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.. దీంతో అధిష్టానం శ్రీధర్ రెడ్డి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని చర్చిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు వైసీపీలో కాకరేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ పనితీరుపై నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై పార్టీ ఎలా స్నందిస్తుందనేదిr చర్చనీయాంశంగా మారింది.
Read Also: Hyderabad Traffic Alert : హైదరాబాద్లో నేటి నుంచి 40 రోజులు ఆ రూట్కు వెళ్లకండి
తాజావార్తలు
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!