KotamReddy SridharReddy: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై హైకమాండ్ సీరియస్
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహార శైలిపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. తన ఫోను ఇంటలిజెన్స్ అధికారులు టైపింగ్ చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న తనపై అర్థం కావడం లేదని అన్నారు ఫోన్ టైపింగ్ చేస్తున్నారని సమాచారం అందువల్లే ఇతర ఫోన్లు ద్వారా రహస్యాలు మాట్లాడుకుంటున్నానని కూడా ఆయన స్పష్టం చేశారు శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలు వైసిపి అధిష్టానం లో కలకలం రేపాయి. మీడియాలో వచ్చిన వార్తలను విశ్లేషించిన పార్టీ అధిష్టానం ఈ వ్యవహారంపై జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా మంత్రి తాకానికి గోవర్ధన్ రెడ్డిలతో మాట్లాడినట్లు తెలిసింది.
Read Also: Hyderabad Traffic Alert : హైదరాబాద్లో నేటి నుంచి 40 రోజులు ఆ రూట్కు వెళ్లకండి
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యం.. అందుకు దారి తీసిన పరిణామాలు.. తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు సమాచారం.. ముఖ్యమంత్రి జగన్ వినుకొండ పర్యటన నుంచి వచ్చిన అనంతరం ఆయనతో శ్రీధర్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ నేతలు చర్చిస్తారని తెలుస్తోంది. గత కొద్ది కాలంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నా.. ఆర్థిక శాఖ నిధులను విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతోందని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ పై కూడా ఆయన ఆరోపణలు చేశారు.
అనంతరం ముఖ్యమంత్రి జగన్… శ్రీధర్ రెడ్డిని తాడేపల్లికి పిలిపించుకుని చర్చించారు.దీంతో సమస్య ముగిసిందని అందరూ భావించినా తన ఫోన్ ను ఇంటెలిజెన్స్ అధికారులు టాప్ చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.. దీంతో అధిష్టానం శ్రీధర్ రెడ్డి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని చర్చిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు వైసీపీలో కాకరేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ పనితీరుపై నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై పార్టీ ఎలా స్నందిస్తుందనేదిr చర్చనీయాంశంగా మారింది.
Read Also: Hyderabad Traffic Alert : హైదరాబాద్లో నేటి నుంచి 40 రోజులు ఆ రూట్కు వెళ్లకండి
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో