What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి సీఎం చంద్రబాబు.. ఉదయం 10.30 గంటలకు వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన.. రెండు దశల్లో రూ.260 కోట్లతో అభివృద్ధి పనులు..
* నేడు పులివెందుల నుంచి బెంగుళూరుకు వెళ్లనున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి హెలికాఫ్టర్ లో బెంగుళూరుకు వెళ్లనున్న జగన్.. రెండు రోజులు సొంత నియోజకవర్గంలో పర్యటించిన జగన్..
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
* నేడు వైపీసీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ.. పార్లమెంట్ శీతాకాలం సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి కావాలని మిథున్ రెడ్డి పిటిషన్..
* నేడు రాజమండ్రిలో రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో బీజేపీ గోదావరి జోన్ ప్రశిక్షణ కార్యక్రమం.. హాజరుకానున్న ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు..
* నేడు విశాఖ స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అడ్మిన్ బిల్డింగ్ ఎదుట ధర్నా.. ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లింపు సర్కులర్ రద్దు చేయాలని డిమాండ్..
* నేటి నుంచి తిరుమలలో ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ప్రక్రియ ప్రారంభం.. డిసెంబర్ 1వ తేదీ వరకు భక్తులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం.. టీటీడీ వెబ్ సైట్, యాప్, వాట్సాప్ ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం..
* నేటి నుంచి మూడు రోజుల పాటు కస్టడీకి ఐబొమ్మ రవి.. చంచల్ గూడ జైలు నుంచి ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్న పోలీసులు..
* నేడు కామారెడ్డి జిల్లాలో జాగృతి జనం బాట.. జనం బాటలో భాగంగా.. నిజాం సాగర్ లో నిర్మిస్తున్న నాగ మడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సందర్శించనున్న జాగృతి అధ్యక్షురాలు కవిత.. జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో తొలి రోజు పర్యటించనున్న కవిత..
* నేటి నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం.. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ.. నామినేషన్స్ కు చివరి తేదీ నవంబర్ 29..
తాజావార్తలు
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
-
Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..