What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- నేడు గాంధీభవన్లో టీపీసీసీ కీలక సమావేశాలు
- నేడు ఏపీ కేబినెట్ సమావేశం
- నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులతో సీఎం రేవంత్ టెలీ కాన్ఫరెన్స్
- నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు గాంధీభవన్లో టీపీసీసీ కీలక సమావేశాలు. ఉదయం 11 గంటలకు పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ. తర్వాత పీసీస అడ్వైజరీ కమిటీ సమావేశం. మధ్యాహ్నం టీపీసీసీ కొత్త ఉపాధ్యక్షుల సమావేశం. కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాల అందజేత.
చెవిరెడ్డి మోహిత్ పిటిషన్పై నేడు కోర్టులో విచారణ. లిక్కర్ స్కాంలో ఏ39 నిందితుడిగా ఉన్న మోహిత్రెడ్డి.
Also Read
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
- AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: నేడు ఏపీ కేబినెట్ సమావేశం. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్. రాజధాని నిర్మాణానికి మరింత భూ సేకరణపై నిర్ణయం. అదనపు భూమి కూడా పూలింగ్ ద్వారానే తీసుకునే అవకాశం.
నేడు తెలంగాణలో వామపక్ష పార్టీల నిరసనలు. ఇరాన్పై అమెరికా దాడులకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రాల్లో వామపక్షాల నిరసన కార్యక్రమాలు.
తిరుమల: ఇవాళ ఆన్లైన్లో సెప్టెంబర్ నెల దర్శన టికెట్లు విడుదల. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ. మధ్యాహ్నం 3 గంటకు వసతి గదులు కోటాను విడుదల చేయనున్న టీటీడీ.
నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులతో సీఎం రేవంత్ టెలీ కాన్ఫరెన్స్. రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా సంబరాలు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్.
ప్రకాశం: నేడు పోలీస్ కస్టడీకి వీరయ్య చౌదరి హత్య కేసు నిందితులు. నేటి నుంచి 27 వరకు నలుగురిని పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి. హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన బోర్లగుంట వినోద్ కుమార్.
నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో భేటీ కానున్న మంత్రివర్గ ఉప సంఘం. 20 లక్షల ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై చర్చ.
కామారెడ్డి : నేడు ఎల్లారెడ్డి లో రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం పర్యటన. రూ.4.25 కోట్ల తో నిర్మించిన ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.
తాజావార్తలు
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!