Srisailam EO: భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా నాణ్యమైన ప్రసాదం తయారీ
- శ్రీశైలంలో లడ్డూ తయారీకి 20 ఏళ్లుగా కర్నూలు విజయ డైరీ నెయ్యి వాడుతున్నాం..
- 2022- 23లో ఒక సంవత్సరం రాజేష్ కార్పొరేషన్ నెయ్యి ఉపయోగించాం..
- భక్తుల మనోభావాలు దెబ్బ తీయకుండా స్వచ్ఛమైన ప్రసాదాలు అందిస్తాం: ఈవో పెద్దిరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam EO: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో లడ్డూ తయారీకి గత 20 ఏళ్లుగా కర్నూలు విజయ డైరీ నెయ్యి వాడుతున్నామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. విజయ నెయ్యి 2022- 23లో 590 రూపాయలకి పెంచడంతో కమిషనర్ నిర్ణయంతో ఒక సంవత్సరం టెండర్ పిలిచాం అన్నారు. 2022- 23లో టెండర్ పిలవడంతో సంఘం డైరీ, రాజేష్ కార్పొరేషన్ రెండు టెండర్లు పాల్గొన్నాయి.. రాజేష్ కార్పొరేషన్ కేజీ నెయ్యి 485 రూపాయలకు అందిస్తామని చెప్పడంతో సంవత్సరం టెండర్ ఇచ్చాం అని ఈవో పేర్కొన్నారు. ఇక, నేటి వీడియో కాన్ఫరెన్స్ లో దేవాలయాలలో ప్రసాదాల నాణ్యతాపరమైన ప్రమాణాలు పాటించాలని చెప్పారు అని ఈవో పెద్దిరాజు వెల్లడించారు.
Read Also: Sajjala: తిరుమల లడ్డూ వివాదంపై సజ్జల రియాక్షన్..
Also Read
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
అలాగే, భక్తుల మనోభావాలు దెబ్బ తీయకుండా పవిత్రమైన భావంతో స్వచ్ఛమైన ప్రసాదాలు అందించాలని చెప్పారు అని ఈవో పెద్దిరాజు తెలిపారు. దేవాలయాలలో తయారు చేసే ప్రసాదాలను మంచి ప్రమాణాలు పాటించాలని కమిషనర్ సూచనలు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రసాదాల నాణ్యత తయారీకి మంచి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా భక్తులకు ప్రసాదాలు విక్రయాల కేంద్రాల జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అని పెద్దిరాజు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!