Vizag Triangle Love Story: బేబీని మించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అమ్మాయి సూసైడ్.. లెటర్లో ట్విస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Triangle Love Story: ఇటీవల వచ్చిన ‘బేబీ’ సినిమాను అందరూ చూసే ఉంటారు. అందులో హీరోయిన్ స్కూల్ డేస్లో ఒకరిని, కాలేజీ రోజుల్లో మరొకరిని ప్రేమించి.. చివరికి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. సరిగ్గా అలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీనే వైజాగ్లో వెలుగు చూసింది. ఇద్దరు అబ్బాయిలతో ప్రేమాయణం నడిపిన ఓ యువతి.. మరొకరిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన తర్వాత కూడా బాయ్ఫ్రెండ్స్తో చనువుగా ఉండటంతో.. భర్తకు అనుమానం వచ్చి నిలదీశాడు. దీంతో.. ఆ యువతి నడిపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాగోతం బట్టబయలైంది. తాను రెడ్హ్యాండెడ్గా దొరికిపోవడంతో అవమానంగా భావించిన ఆ యువతి.. ఆత్మహత్య చేసుకుంది.
Viral Video: కళ్లజోడు పెట్టుకొని బైక్ మీద దర్జాగా కూర్చున్న సింహం…. అసలు విషయం ఏంటంటే?
Also Read
- Off The Record : జోగి రమేష్కు అనవసరంగా మైలేజ్ ఇస్తున్నారా? వైసీపీ, టీడీపీలో చర్చలు?
- Off The Record : సిక్కోలు నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా?
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలోని గోపాలపట్నంకు చెందిన ఓ యువతి ఇద్దరు అబ్బాయిల్ని ప్రేమించింది. ఒకరి గురించి మరొకరికి తెలియకుండా.. సీక్రెట్గా వారితో ప్రేమాయణం కొనసాగింది. ఇలా వీరితో లవ్ ఎఫైర్ కొనసాగిస్తూనే.. మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అయితే.. పెళ్లైన తర్వాత కూడా ఆ యువతి తన ఇద్దరు బాయ్ఫ్రెండ్స్తో చనువుగా ఉంటూ వచ్చింది. భర్తకు తెలియకుండా ఆ ఇద్దరిని కలిసేది. ఆ ఇద్దరితో తన భార్య చాలా చనువుగా మెలుగుతుండటంతో.. భర్తకు అనుమానం వచ్చింది. దీంతో ఆయన నిలదీశాడు. అప్పుడు ఆ యువతి నడిపించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాగోతం బయటపడింది. అటు.. ఆమెకు పెళ్లయ్యిందన్న విషయం తెలుసుకున్న ఇద్దరు బాయ్ఫ్రెండ్స్ కూడా ఆమె ఇంటికి వెళ్లి కడిగిపారేశారు. చివరికి ఎవరితో ఉంటాడో తేల్చుకో అంటూ గొడవ చేశారు.
ఇలా ముగ్గురికీ రెడ్హ్యాండెడ్గా దొరికిపోవడంతో.. ఆ యువతి అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన ఓ ప్రియుడు తీవ్ర మనస్తాపానికి గురై, రైల్వే ట్రాక్ మీద పడుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. యువతి రాసిన ఒక లెటర్ దొరికింది. తన లవర్ సూర్య ఎవరినీ వదలకు అందరూ కుక్క చావు చావాలంటూ ఆ లెటర్లో రాసింది. నువ్వే నా ఫ్యావరెట్ పర్సన్ అని, నేను లేకపోయినా నా ఆత్మ నీకు తోడుగా ఉంటుందని పేర్కొంది. నువ్వే నా రక్తం, నువ్వు నా ప్రాణమంటూ.. మళ్లీ జన్మలో ఏ కుక్కగానో పిల్లిగానో పుడతానని చెప్పింది. తల్లిదండ్రులు తనకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారని, మీ నలుగురు జాగ్రత్త ఉండాలంటూ ఆ లెటర్లో ప్రస్తావించింది.
తాజావార్తలు
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!