Vizag: శెభాష్.. 24 గంటల్లో మిస్సింగ్ కేసును చేధించిన విశాఖ సిటీ పోలీస్
- 24 గంటల్లో మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు. తప్పిపోయిన బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన విశాఖ పోలీసులు
- కూతురు మొబైల్ ఎక్కువగా చూస్తుందని మందలించిన తండ్రి
- చెప్పా పెట్టకుండా లాడ్జి నుండి బయటకు వెళ్ళిపోయిన బాలిక
- వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
- గాలింపు చర్యలు చేపట్టి బాలిక ఆచూకీ కనుక్కున్న వన్ టౌన్ పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తప్పిపోయిన కుటుంబ సభ్యులు, మహిళలు, బాలికలు, యువతల కేసుల్లో విశాఖ పోలీసులు పట్టుబట్టి కేసును చేధిస్తున్నారు. తాజాగా.. మరో మిస్సింగ్ కేసును విశాఖ పోలీసులు సాల్యూ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన ఓ బాలిక మిస్సింగ్ కేసును 24 గంటల్లో చేధించి తల్లిదండ్రులకు అప్పగించారు. విశాఖ సీపీ శంకభ్రత బగ్చీ పర్యవేక్షణలో వన్ టౌన్ పోలీసులు క్షణాల్లో స్పందించిన తీరును బాలిక తల్లిదండ్రులు కొనియాడారు.
Read Also: Swati Maliwal: హీటెక్కిన ఢిల్లీ పాలిటిక్స్.. కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేసి స్వాతి మాలివాల్ నిరసన
Also Read
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
కాగా.. కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ కుటుంబం విహారయాత్ర కోసమని విశాఖ వచ్చారు. హార్బర్ వ్యూ ల్యాడ్జీలో బసకు దిగారు. అయితే.. ఆ సమయంలో సదరు బాలిక ఎక్కువగా ఫోన్ చూస్తోందంటూ తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో.. కోపంతో లాడ్జీ నుంచి బయటకు వెళ్లింది. ఈ క్రమంలో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు సీపీ బగ్చీకి వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. వెంటన అప్రమత్తమైన పోలీసులు.. బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా.. సొంత కుటుంబ సభ్యుల్లా భావించి బాలిక తల్లిదండ్రులకు పోలీసులు వసతి కల్పించి, ఆహారం పెట్టించారు. అయితే.. 24 గంటల్లోపే బాలిక ఆచూకీ కనిపెట్టి వన్ టౌన్ పోలీసులు క్షేమంగా ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో బాధిత తల్లిదండ్రులు విశాఖ సిటీ పోలీసుల సేవలను అభినందించారు. సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజావార్తలు
-
Yash’s Toxic: యశ్కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!