Shakambari Utsavalu 2025: ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
- కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు..
- ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శాకంబరీ మహోత్సవాలు..
- ఇవాళ్టి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనున్న ఉత్సవాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakambari Utsavalu 2025: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో విశిష్టంగా నిర్వహించే ఈ మహోత్సవాలు, ఈసారి కూడా ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ అమ్మవారు శాకంబరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేకంగా కూరగాయలతో అలంకరించి, ప్రకృతి మాతగా పూజలందుకుంటున్నారు. మొదటి రోజైన ఈరోజు ఆలయ అలంకరణ, కదంబం ప్రసాదం తయారీ నిమిత్తంగా సుమారు 50 టన్నుల కూరగాయలు వినియోగించారు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల సహకారంతో ఈ కూరగాయలు సేకరించబడ్డాయి.
Read Also: YS Jagan: ఇడుపులపాయకు వైఎస్ జగన్
Also Read
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
ఈ రోజు నుంచి ప్రారంభమైన ఉత్సవాలు జూలై 10వ తేదీతో ముగియనున్నాయి. ఈ మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచీ వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి విరాళంగా కూరగాయలు సమర్పిస్తూ, శ్రద్ధాభక్తులతో భక్తులు ఈ ఉత్సవాల్లో భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక దర్శనాలు, అంతరాలయ దర్శనలు రద్దు చేశారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా కూరగాయలతో కళకళలాడేలా తీర్చిదిద్దారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!