బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది : భగవత్ కిషన్ రావు కరాడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బడ్జెట్ పై అవగాహన కల్పించేందుకు విజయవాడలో నేడు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, కోవిడ్ వల్ల ప్రాణాలతో పాటు ఆర్ధికంగా నష్టపోయామని, థర్డ్ వేవ్ వచ్చినా వ్యాక్సిన్ అందించడం వల్లే ప్రాణ నష్టం జరగలేదని ఆయన అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో చాలా ప్రాధాన్యత గల బడ్జెట్ తెచ్చామని, రైతులు, ఇతర అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని, ఎమ్మెఎస్ఎఈ స్కీం కింద రూ. 4.5 లక్షల కోట్లు కేటాయించారని ఆయన తెలిపారు. గత రెండేళ్లుగా ఆత్మ నిర్బర్ భారత్ కింద రూ. 2.28 కోట్లు ఇచ్చామని, హోటల్స్, రెస్టారెంట్ల ఏర్పాటుకు లోన్ల సౌకర్యం, వ్యవసాయ ప్రాధాన్యతతో పాటు చిన్న తరహా ప్రొడక్టు లింక్ ఇన్సెంటివ్ స్కీం. వైద్య శాలలు ఏర్పాటు ద్వారా 60 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నామన్నారు.
రూ. 19, 500 కోట్లు ప్రధాన మంత్రి గతి శక్తి కింద కేటాయించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు, రైల్వే, పోర్ట్ లాజిస్టిక్స్ ఎయిర్ పోర్ట్ వంటి ఆరు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. గతి శక్తి వల్ల పారిశ్రామిక అభివృధ్ధితో ఉద్యోగాలు పెరుగుతాయని అన్నారు. 400 వందే మాతరం రైళ్లు రానున్న 3 ఏళ్లలో నడుపుతామని ఆయన తెలిపారు. కొండ ప్రాంతాల్లో పర్వత మాల స్కీంతో రోప్ వేస్. గ్రామీణ ఆర్ధిక వ్యవసాయం అభివృద్ధి. భూ రికార్డులను పూర్తి స్థాయిలో డిజిటల్ చేస్తున్నాం. వైద్యానికి నేషనల్ టెలి హెల్త్ సెంటర్లు 23 ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ భారతంలో పోస్టాఫీసులు ద్వారా బ్యాంకింగ్ సేవలు. క్రిప్టో కరెన్సు అనుమతించాం.. కొందరు మదుపు చేశారు. 30 శాతం పన్ను చెల్లించి చట్టబద్దం చేసుకోవచ్చు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాకుండా దేశ ప్రజలు అందరికీ ఉపయోగపడే బడ్జెట్ ఇది అని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
తాజావార్తలు
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
-
Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!