Tirumala: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అన్యమత ఉద్యోగులపై చర్యలు!
- టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..
- తిరుమలలో పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదం..
- తిరుమలలో అన్యమత ఉద్యోగులపై టీటీడీ కఠిన చర్యలకు నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. భక్తుల సౌకర్యాలు, భద్రత, శ్రీవారి సేవలకు సంబంధించి అనేక మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వైకుంట క్యూ కాంప్లెక్స్ 3 అధ్యాయనం కోసం కమిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు సైతం ప్లాన్ చేస్తున్నారు. తిరుమలలో పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు శ్రీవారి సేవా విధానంలో మార్పులను తీసుకొచ్చింది టీటీడీ.
Read Also: Operation Sindoor: ‘ఆపరేషన్ సింధూర్’ హీరో అయిన 10 ఏళ్ల బాలుడు.. భారత ఆర్మీ బంపరాఫర్
Also Read
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
అయితే, ఒంటి మిట్ట ఆలయంలో అన్నదానం కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 4.35 కోట్లను టీటీడీ కేటాయించింది. శిలాతోరణం, చక్రతీర్థం అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. వసతి గదులు పెంపు కోసం అధ్యాయనం చేయడానికి నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే, అలిపిరి నడకమార్గంలో భక్తులకు వసతి గదులు పెంపుపై అధ్యాయం చేయనున్నారు. వేద పరిరక్షణ కోసం 600 మంది వేద పండితులకు నిరుద్యోగ భృతి అందించడానికి రూ. 2.1 కోట్లు కేటాయింపుకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు తిరుమలలో పాత భవనాలను కూల్చి వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైకుంఠ ద్వార దర్శనంపై కమిటి పరిశీలన జరుపుతోంది.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. ఇక, టీటీడీలోని కాంట్రాక్టు డ్రైవర్లును పర్మినెంట్ చెయ్యడానికి ప్రభుత్వానికి టీటీడీ ప్రతిపాదనలు పంపించడానికి రంగం సిద్ధం చేస్తుంది.
Read Also: HHVM : వీరమల్లుకు ప్రీమియర్ షోలు సాధించిన రోహిన్ రెడ్డి.. ఎవరితను..?
అలాగే, తిరుమలలో ఉన్న అన్యమత ఉద్యోగులపై టీటీడీ చర్యలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. కొంత మంది వీఆర్ఎస్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు.. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సమాచారం టీటీడీ వద్ద లేదు.. ఫిర్యాదుల ఆధారంగా, విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఆలయ ఈవో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!