Tirumala: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అన్యమత ఉద్యోగులపై చర్యలు!
- టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..
- తిరుమలలో పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదం..
- తిరుమలలో అన్యమత ఉద్యోగులపై టీటీడీ కఠిన చర్యలకు నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. భక్తుల సౌకర్యాలు, భద్రత, శ్రీవారి సేవలకు సంబంధించి అనేక మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వైకుంట క్యూ కాంప్లెక్స్ 3 అధ్యాయనం కోసం కమిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు సైతం ప్లాన్ చేస్తున్నారు. తిరుమలలో పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు శ్రీవారి సేవా విధానంలో మార్పులను తీసుకొచ్చింది టీటీడీ.
Read Also: Operation Sindoor: ‘ఆపరేషన్ సింధూర్’ హీరో అయిన 10 ఏళ్ల బాలుడు.. భారత ఆర్మీ బంపరాఫర్
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
అయితే, ఒంటి మిట్ట ఆలయంలో అన్నదానం కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 4.35 కోట్లను టీటీడీ కేటాయించింది. శిలాతోరణం, చక్రతీర్థం అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. వసతి గదులు పెంపు కోసం అధ్యాయనం చేయడానికి నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే, అలిపిరి నడకమార్గంలో భక్తులకు వసతి గదులు పెంపుపై అధ్యాయం చేయనున్నారు. వేద పరిరక్షణ కోసం 600 మంది వేద పండితులకు నిరుద్యోగ భృతి అందించడానికి రూ. 2.1 కోట్లు కేటాయింపుకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు తిరుమలలో పాత భవనాలను కూల్చి వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైకుంఠ ద్వార దర్శనంపై కమిటి పరిశీలన జరుపుతోంది.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. ఇక, టీటీడీలోని కాంట్రాక్టు డ్రైవర్లును పర్మినెంట్ చెయ్యడానికి ప్రభుత్వానికి టీటీడీ ప్రతిపాదనలు పంపించడానికి రంగం సిద్ధం చేస్తుంది.
Read Also: HHVM : వీరమల్లుకు ప్రీమియర్ షోలు సాధించిన రోహిన్ రెడ్డి.. ఎవరితను..?
అలాగే, తిరుమలలో ఉన్న అన్యమత ఉద్యోగులపై టీటీడీ చర్యలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. కొంత మంది వీఆర్ఎస్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు.. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సమాచారం టీటీడీ వద్ద లేదు.. ఫిర్యాదుల ఆధారంగా, విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఆలయ ఈవో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: తెలంగాణకు ‘మెగా గ్రోత్ కారిడార్’.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!