What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Events February 26, 2023
*నేడు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్… కేప్ టౌన్ లో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్
Also Read
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
* ఇవాళ సీబీఐ ముందుకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను మరోసారి విచారిoచనున్న సీబీఐ..తాజా అరెస్టులు, ఆధారాలపై ప్రశ్నించనున్న సీబీఐ
*ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోనున్న డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి
*నేడు కాకినాడ లో నేషనల్ సీనియర్స్ హాకీ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీలు..మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరగనున్న ఫైనల్..ఈ నెల 15 నుంచి జరుగుతున్న హాకీ లీగ్ మ్యాచ్ లు
*నేడు పటాన్ చెరులో ఎల్లమ్మ జాతర ఉత్సవాలు..ఉత్సవాల్లో పాల్గొననున్న తెలంగాణ, హర్యానా గవర్నర్లు తమిళి సై, దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్
*రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రెండవ రోజు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర..నేడు కోసిగి నుంచి పాదయాత్ర చేపట్టనున్న బైరెడ్డి
*శ్రీ రాఘవేంద్రస్వామి గురుభక్తి ఉత్సవాలు నేడు చివరి రోజు….నేడు శ్రీ రాఘవేంద్రస్వామి 428 వ జన్మదిన వేడుకలు…. స్వామి వారికి టీటీడీ పట్టు వస్త్రాల సమర్పణ
*నేడు పత్తికొండ (మం) పులికొండలో శ్రీ రంగనాథ స్వామి కళ్యాణోత్సవం.. సాయంత్రం 5 గంటలకు రథోత్సవం
*శ్రీశైలంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్..శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్న CJI
*నేడు బొబ్బిలిలో విద్యుత్తు నిలిపివేత.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరా నిలుపుదల
*నేడు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డాగ్ షో.. వివిధ జాతుల శునకాలతో అందాల ప్రదర్శన ఏర్పాటు చేసిన నిర్వాహకులు
* నేడు తిరుపతి స్వీమ్స్ ఆసుపత్రి 30వ వార్షికోత్సవం
* విజయనగరంలో నేడు ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో గురజాడ కళాభారతిలో సినీ సంగీత విభావరి
*విశాఖలో నేటి నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు….ఉమ్మడి విశాఖ జిల్లాలో 207 కేంద్రాలు ఏర్పాటు….పరీక్షకు హాజరుకానున్న 21,279మంది విద్యార్థులు
*పల్నాడు నేడు సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ నూతన కమిటి ప్రమాణస్వీకారం కార్యక్రమం
* జూబ్లిహిల్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!