Telugu States: రేపే త్రిసభ్య కమిటీ తొలి భేటీ.. వీటిపైనే ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోని విభజన సమస్యలపై చర్చల కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీ తొలి సమావేశం జరగబోతోంది… కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ తొలి సమావేశం రేపు ఉదయం 11 గంటలకు వర్చువల్గా జరగనుంది.. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షత జరిగే ఈ సమాశానికి.. త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉన్న ఏపీ, తెలంగాణ సీఎస్లు పాల్గొననున్నారు.. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు..
Read Also: Vijayawada Woman: ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన మహిళ జైలుకు..
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
అయితే, ఈ సమావేశం అజెండాలో మొదట 9 అంశాలను చేరుస్తూ అజెండాను రూపొందించిన కేంద్ర హోంశాఖ.. ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని అజెండా నుంచి తొలగించింది.. అంతే కాదు.. మరో మూడు అంశాలను కూడా అజెండా నుంచి మాయం అయిపోయాయి.. అయితే, త్రిసభ్య కమిటీ సమావేశం అజెండాలో మొదట ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించడంపై అధికార వైసీపీ నేతలు స్వాగతించారు.. ఆ తర్వాత తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఈ వ్యవహారంలో.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.. మొత్తంగా రేపటి సమావేశం.. ఏపీఎస్ఎఫ్సీ విభజన, రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ సమస్యలు, పన్నుల వ్యవహారం, వనరు వ్యత్యాసాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి గ్రాంట్పై చర్చ జరగబోతోంది.. మరోవైపు.. కేంద్రం దృష్టికితాము తీసుకెళ్లిన సమస్యల్లో ఒక్కటికూడా అజెండాలో లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది తెలంగాణ సర్కార్. ఇక, తొలి సమావేశంలో ఎలాంటి చర్చ జరగనుంది.. సమస్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? అనేది మాత్రం వేచిచూడాల్సిన విషయమే.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!