Andhra Pradesh: తెగని గన్నవరం పంచాయతీ.. త్వరలో మరోసారి సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతల పంచాయతీ హాట్ టాపిక్గా మారింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు మధ్య కొంతకాలంగా గ్రూప్ తగాదాలు ఉన్నా.. ఇప్పుడు అవి పీక్స్కు చేరాయి. ఈ విషయం సీఎం ఆఫీసు వరకు వెళ్లింది. దీంతో వీరిద్దరి వ్యవహారం త్వరగా తేల్చాలని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఈరోజు సాయంత్రం క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు. వల్లభనేని వంశీమోహన్, దుట్టా రామచంద్రరావుతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారులు ప్రత్యేకంగా సమావేశమై గన్నవరం పంచాయతీపై చర్చించారు.
Andhra Pradesh: సీఎంవోకు చేరిన గన్నవరం పంచాయతీ
Also Read
ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎన్టీవీతో దుట్టా రామచంద్రరావు మాట్లాడారు. తమను సజ్జల, ధనుంజయ్ రెడ్డి రమ్మని పిలిచారని.. వారికి గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలన్నీ చెప్పామని తెలిపారు. తన అల్లుడు మీద వంశీ ఆరోపణలు చేశారని.. అందుకే తాను కూడా కలెక్టర్కు మట్టి తవ్వకాలపై లేఖ రాసినట్లు వివరించారు. అధిష్టానానికి తాము చెప్పాల్సింది చెప్పామని.. అయితే మరోసారి కలుద్దామని వాళ్లు చెప్పారని దుట్టా రామచంద్రరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Mirzapur The Movie : మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..