దర్శిలో టీడీపీ విజయ కేతనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో నెల్లూరు కార్పోరేషన్తో పాటు పెండింగ్లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు పోలింగ్ జరిగిన విషయం తెలసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తాజాగా ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ని టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ-టీడీపీ మధ్య హోరాహోరీగా ఎన్నికల పోరు సాగింది. మొత్తం 20 వార్డులకు గాను టీడీపీ 13 వార్డులు గెలుచుకొని దర్శి నగర పంచాయతీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది.
టీడీపీ శ్రేణులు కౌంటింగ్ కేంద్రం బయట సంబరాల్లో చేసుకున్నారు. దర్శి నగర పంచాయతీ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ దివంగత నేత నారపు శెట్టి శ్రీరాములు కుమారుడు నారపుశెట్టి పిచ్చయ్యను ప్రకటించింది. వైసీపీ అభ్యర్థులు 7 వార్డుల్లో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థులు 1,2,5,6,7,8,9 వార్డుల్లో విజయం సాధించగా.. టీడీపీ అభ్యర్థులు 3,4,10,11,12,13,14,15,16,17,18,19,20 వార్డుల్లో టీడీపీ జెండాను ఎగరవేశారు. ఇంకా పలు చోట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
Also Read
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
-
Kayadu Lohar : ఆగస్టును ఆక్రమించిన అస్సాం భామ
-
Jonna Sangati Recipe : ఆరోగ్యానికి సిరి జొన్న సంగటి.. పాతకాలం నాటి బలమైన ఆహారం తయారీ విధానం ఇదే.!
-
Tamil Nadu: గవర్నర్ పచ్చజెండా.. రేపు మ.3:15కి సీఎంగా విజయ్ ప్రమాణం
-
UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా ‘UFO’ రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!