AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట..
- ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట..
- సరెండర్ నుంచి నిందితులకు మినహాయింపు ఇచ్చిన సుప్రీంకోర్టు..
- 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సిట్ కు ఆదేశాలు..
- తదుపరి విచారణ డిసెంబర్ 15కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో గోవిందప్ప, ధనజయ్ రెడ్డి, కృష్ణారెడ్డిలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ సందర్భంగా సరెండర్ నుంచి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణ వరకు సరెండర్ కావాల్సిన అవసరం లేదని సిట్ కు నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చెయ్యాలని సిట్ కు ఆదేశాల్చింది. తదుపరి విచారణ డిసెంబర్ 15వ తేదీ వరకు వాయిదా వేసింది.
Read Also: CM Chandrababu: చాయ్వాలా దేశానికి ప్రధాని కావడం అనేది రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వరం..
Also Read
ఇక, ఏపీ లిక్కర్ కేసు నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గోవిందప్ప, కృష్ణ మోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిల బెయిల్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం.. నిందితుల తరఫున సీనియర్ అడ్వకేట్ ఆర్యమాసుందరం, నిరంజన్ రెడ్డిలు వాదనలు వినిపించారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూథ్రా, ముకుల్ రోహిత్ వాదనలు వినిపించారు.
తాజావార్తలు
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
-
Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!
-
Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?