Nellore Murder Case: బాధితులను ఆదుకుంటాం.. శవ రాజకీయాలు చేయొద్దు..
- రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నెల్లూరు హత్య కేసు..
- బాధిత కుటుంబాలను పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత..
- బాధితులను ఆదుకుంటాం.. శవ రాజకీయాలు చేయొద్దు: మంత్రి అనిత
Nellore Murder Case: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామంలో జరిగిన హత్య రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్ 2వ తేదీన జరిగిన ఘటన దారుణం, దురదృష్టకరం.. డబ్బులు అడిగే విషయంలో బ్రూటల్ గా హత్య చేశాడు.. ఈ కేసులో నిందితుడు హరి చంద్రప్రసాద్ ను అతని తండ్రిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపటం జరిగింది.. బాధిత మహిళకు, అతని తల్లిదండ్రులకు న్యాయం జరగాలని సూచించారు. హత్య జరిగిన నాటి నుంచి ప్రభుత్వం ఫాలో చేస్తుంది.. హత్యకు సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కమిటీ వేయటం జరిగింది.. నిందితుడికి బెయిల్ రాకుండా శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇది ఒక భార్యాబిడ్డల ఆవేదన, తల్లిదండ్రుల ఆవేదన అని మంత్రి అనిత తెలిపింది.
Read Also: Bhatti Vikramarka : విద్యపై రాజీ లేదు…అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య
Also Read
- YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
- YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
- Love Attack: కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి హత్య..
- Chandrababu: స్వర్ణాంధ్ర కోసం 6 సూత్రాలతో ముందుకెళ్తున్నాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇక, మీకు దండం పెడతాం.. ఈ హత్య కేసును రాజకీయం చేయొద్దు అని మంత్రి అనిత కోరింది. దీనిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చి శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయినా ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తామన్నారు. హత్య జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి పంపించాలి.. అందుకే అరెస్టు చేయటం ఆలస్యం అయ్యింది.. బాధితురాలిని ఆదుకునే విషయం పక్కనపెట్టి శవ రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడింది. క్రిమినల్స్ కు కులం మతం ఉండదు.. క్రిమినల్ ను క్రిమినల్ గానే చూస్తామన్నారు. గాయపడిన వారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది.. మేము నివేదిక ఇస్తున్నాం.. నివేదిక ప్రకారం ప్రభుత్వం సాయం చేస్తుందని వంగలపూడి అనిత వెల్లడించింది.
తాజావార్తలు
-
Magic Rava Bites Recipe: రవ్వతో కొత్త స్నాక్.. 15 నిమిషాల్లో ‘మ్యాజిక్ రవ్వ బైట్స్’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ..!
-
Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..
-
Mint Sharbat: కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్ హెల్తీ డ్రింక్.. సింపుల్గా మీ ఇంట్లో ఇలా చేసేయండి!
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?