Nellore Murder Case: బాధితులను ఆదుకుంటాం.. శవ రాజకీయాలు చేయొద్దు..
- రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నెల్లూరు హత్య కేసు..
- బాధిత కుటుంబాలను పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత..
- బాధితులను ఆదుకుంటాం.. శవ రాజకీయాలు చేయొద్దు: మంత్రి అనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore Murder Case: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామంలో జరిగిన హత్య రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్ 2వ తేదీన జరిగిన ఘటన దారుణం, దురదృష్టకరం.. డబ్బులు అడిగే విషయంలో బ్రూటల్ గా హత్య చేశాడు.. ఈ కేసులో నిందితుడు హరి చంద్రప్రసాద్ ను అతని తండ్రిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపటం జరిగింది.. బాధిత మహిళకు, అతని తల్లిదండ్రులకు న్యాయం జరగాలని సూచించారు. హత్య జరిగిన నాటి నుంచి ప్రభుత్వం ఫాలో చేస్తుంది.. హత్యకు సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కమిటీ వేయటం జరిగింది.. నిందితుడికి బెయిల్ రాకుండా శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇది ఒక భార్యాబిడ్డల ఆవేదన, తల్లిదండ్రుల ఆవేదన అని మంత్రి అనిత తెలిపింది.
Read Also: Bhatti Vikramarka : విద్యపై రాజీ లేదు…అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య
Also Read
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
ఇక, మీకు దండం పెడతాం.. ఈ హత్య కేసును రాజకీయం చేయొద్దు అని మంత్రి అనిత కోరింది. దీనిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చి శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయినా ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తామన్నారు. హత్య జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి పంపించాలి.. అందుకే అరెస్టు చేయటం ఆలస్యం అయ్యింది.. బాధితురాలిని ఆదుకునే విషయం పక్కనపెట్టి శవ రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడింది. క్రిమినల్స్ కు కులం మతం ఉండదు.. క్రిమినల్ ను క్రిమినల్ గానే చూస్తామన్నారు. గాయపడిన వారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది.. మేము నివేదిక ఇస్తున్నాం.. నివేదిక ప్రకారం ప్రభుత్వం సాయం చేస్తుందని వంగలపూడి అనిత వెల్లడించింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?