Nellore: నెల్లూరు కార్పొరేషన్లో హైడ్రామా.. మేయర్పై అవిశ్వాసానికి కౌన్సిల్ నిర్ణయం!
- నెల్లూరు కార్పొరేషన్లో హైడ్రామా..
- 18న మేయర్ స్రవంతిపై అవిశ్వాసానికి కౌన్సిల్ నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore: నెల్లూరు కార్పొరేషన్ లో హైడ్రామా కొనసాగుతుంది. డిసెంబర్ 18వ తేదీన మేయర్ స్రవంతి పై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్ సమావేశానికి నిర్ణయం తీసుకుంది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 53 మంది కార్పొరేటర్లు ఉండగా.. గత ఎన్నికల్లో మొత్తం స్థానాలను ఫ్యాన్ పార్టీ గెలిచింది. ఎన్నికల తర్వాత 40 మంది సభ్యులు టీడీపీలో చేరారు. మేయర్ తటస్థంగా ఉండటంతో.. టీడీపీలో 36 మంది సభ్యులు, నిన్న జగన్ సమక్షంలో చేరిన సభ్యులతో కలిపి వైసీపీ సంఖ్య 16 మందికి చేరుకుంది.
Read Also: Panchayat Polls: తొలి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా.. బీఆర్ఎస్, బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..?
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
- YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
- YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
అయితే, వైసీపీ తరపున 20 మంది సభ్యులు ఉంటే అవిశ్వాసం వీగిపోనుంది. దీంతో వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. భూ ఆక్రమణ కేసులో నిన్న వైసీపీలో చేరిన ఓబుల రవిచంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఇక, రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు.
Read Also: Suryakumar Yadav: ప్లాన్ బీ లేదు.. ఓటమికి నేనే బాధ్యుడిని!
ఇక, వైసీపీ శ్రేణులు తమ సభ్యులపై బెదిరింపులకు పాల్పడుతోందని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ అంశంపై వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో టీడీపీ కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు. ఇక, తమ సభ్యులను క్యాంప్ కు ఇప్పటికే తరలించింది టీడీపీ.
తాజావార్తలు
-
Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
-
Ram Charan : RC17 పై ‘పెద్ది’ ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
-
Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
-
Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!