Nellore: నెల్లూరు కార్పొరేషన్లో హైడ్రామా.. మేయర్పై అవిశ్వాసానికి కౌన్సిల్ నిర్ణయం!
- నెల్లూరు కార్పొరేషన్లో హైడ్రామా..
- 18న మేయర్ స్రవంతిపై అవిశ్వాసానికి కౌన్సిల్ నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore: నెల్లూరు కార్పొరేషన్ లో హైడ్రామా కొనసాగుతుంది. డిసెంబర్ 18వ తేదీన మేయర్ స్రవంతి పై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్ సమావేశానికి నిర్ణయం తీసుకుంది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 53 మంది కార్పొరేటర్లు ఉండగా.. గత ఎన్నికల్లో మొత్తం స్థానాలను ఫ్యాన్ పార్టీ గెలిచింది. ఎన్నికల తర్వాత 40 మంది సభ్యులు టీడీపీలో చేరారు. మేయర్ తటస్థంగా ఉండటంతో.. టీడీపీలో 36 మంది సభ్యులు, నిన్న జగన్ సమక్షంలో చేరిన సభ్యులతో కలిపి వైసీపీ సంఖ్య 16 మందికి చేరుకుంది.
Read Also: Panchayat Polls: తొలి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా.. బీఆర్ఎస్, బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..?
Also Read
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
అయితే, వైసీపీ తరపున 20 మంది సభ్యులు ఉంటే అవిశ్వాసం వీగిపోనుంది. దీంతో వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. భూ ఆక్రమణ కేసులో నిన్న వైసీపీలో చేరిన ఓబుల రవిచంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఇక, రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు.
Read Also: Suryakumar Yadav: ప్లాన్ బీ లేదు.. ఓటమికి నేనే బాధ్యుడిని!
ఇక, వైసీపీ శ్రేణులు తమ సభ్యులపై బెదిరింపులకు పాల్పడుతోందని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ అంశంపై వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో టీడీపీ కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు. ఇక, తమ సభ్యులను క్యాంప్ కు ఇప్పటికే తరలించింది టీడీపీ.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!