Nellore: నెల్లూరు కార్పొరేషన్లో హైడ్రామా.. మేయర్పై అవిశ్వాసానికి కౌన్సిల్ నిర్ణయం!
- నెల్లూరు కార్పొరేషన్లో హైడ్రామా..
- 18న మేయర్ స్రవంతిపై అవిశ్వాసానికి కౌన్సిల్ నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore: నెల్లూరు కార్పొరేషన్ లో హైడ్రామా కొనసాగుతుంది. డిసెంబర్ 18వ తేదీన మేయర్ స్రవంతి పై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్ సమావేశానికి నిర్ణయం తీసుకుంది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 53 మంది కార్పొరేటర్లు ఉండగా.. గత ఎన్నికల్లో మొత్తం స్థానాలను ఫ్యాన్ పార్టీ గెలిచింది. ఎన్నికల తర్వాత 40 మంది సభ్యులు టీడీపీలో చేరారు. మేయర్ తటస్థంగా ఉండటంతో.. టీడీపీలో 36 మంది సభ్యులు, నిన్న జగన్ సమక్షంలో చేరిన సభ్యులతో కలిపి వైసీపీ సంఖ్య 16 మందికి చేరుకుంది.
Read Also: Panchayat Polls: తొలి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా.. బీఆర్ఎస్, బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..?
Also Read
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
అయితే, వైసీపీ తరపున 20 మంది సభ్యులు ఉంటే అవిశ్వాసం వీగిపోనుంది. దీంతో వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. భూ ఆక్రమణ కేసులో నిన్న వైసీపీలో చేరిన ఓబుల రవిచంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఇక, రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు.
Read Also: Suryakumar Yadav: ప్లాన్ బీ లేదు.. ఓటమికి నేనే బాధ్యుడిని!
ఇక, వైసీపీ శ్రేణులు తమ సభ్యులపై బెదిరింపులకు పాల్పడుతోందని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ అంశంపై వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో టీడీపీ కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు. ఇక, తమ సభ్యులను క్యాంప్ కు ఇప్పటికే తరలించింది టీడీపీ.
తాజావార్తలు
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!