Kakani Govardhan Reddy: సోషల్ మీడియాలో జగన్పై అనుచిత పోస్టులు.. పోలీసులకు మాజీ మంత్రి ఫిర్యాదు
- వైఎస్ జగన్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు..
- చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు..
- టీడీపీపై మండిపడ్డ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనం అరుణమ్మ, రూరల్ ఇంచార్జి విజయ్ కుమార్ రెడ్డి.. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి.. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ పై సోషల్ మీడియాలో కొందరు టీడీపీ కార్యకర్తలు అనుచిత పోస్టులు పెడుతున్నారు.. వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే.. టీడీపీ నేతలు జగన్ పై అనుచిత పోస్ట్ లు పెట్టారు.. వాళ్ల వివరాలు సేకరించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాం అన్నారు.
Read Also: IPL 2025 Auction: ఆర్ అశ్విన్కు రూ.8.5 కోట్లు.. ఏ జట్టు తీసుకుందంటే?
Also Read
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
ఇక, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు కాకాణి.. రాజ్యాంగం అందరికీ ఒక్కటే.. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నట్లే.. టీడీపీ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు.. బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు చూడలేదు.. సోమిరెడ్డి వల్ల ఇబ్బంది పడ్డ దళితుని ఆవేదనను వాట్సప్ లో షేర్ చేస్తే.. నా మీద కేసులు పెట్టారు.. రేపు అనేది ఉందనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. టీడీపీ నేతలే ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి.. వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టారని.. అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.. అన్నింటినీ ధీటుగా ఎదుర్కొంటాం అని వ్యాఖ్యానించారు వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!